ఒంగోలు మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాలినేని
ఇళ్ల పట్టాల పంపిణీలో నేను డబ్బులు తీసుకున్నట్లు తేలితే నన్ను చెప్పుతో కొట్టండి… పట్టాల పంపిణీ కోసం నా రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టా.. ఒంగోలు మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాలినేని…
ఇళ్ల పట్టాల పంపిణీలో నేను డబ్బులు తీసుకున్నట్లు తేలితే నన్ను చెప్పుతో కొట్టండి… పట్టాల పంపిణీ కోసం నా రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టా.. ఒంగోలు మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాలినేని…
Trinethram News : తెలంగాణలో ఈ నెల 15న సెలవును ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15న ఐచ్ఛిక సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 15న బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహారాజ్…
Trinethram News : చిన్నపిల్లలను అపహరించే ముఠా నగరంలో ప్రవేశించిందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని హనుమకొండ ఏసీపీ వెల్లడించారు. ఈ మేరకు ఏసీపీ కమిషనర్ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. పిల్లలను ఆపహరించేందుకు ఎలాంటి…
Trinethram News : హైదరాబాద్: గత ప్రభుత్వం మాదిరి తాము అబద్ధాల బడ్జెట్ ప్రవేశపెట్టలేదని, వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మీడియాతో చిట్చాట్లో ఆయన మాట్లాడారు.. ”మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ జరిపిస్తాం. విచారణ తర్వాతే చర్యలుంటాయి. మా ఎమ్మెల్యేలనే…
హైదరాబాద్: ‘వైద్యో నారాయణో హరి’ అంటారు. దేవుడితో సమానంగా భావించే ఓ వైద్యుడు తన వృత్తిధర్మాన్ని మరచి ఏకంగా ఆసుపత్రిలోనే ప్రీవెడ్డింగ్ షూట్ ఏర్పాటు చేశాడు. కర్ణాటక లోని చిత్రదుర్గ జిల్లాలోని ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. దీంతో ఈ అంశాన్ని…
ఎంపీకి రాజీనామా చేసిన వెంకటేష్ నేత.. మీడియాతో మాట్లాడుతూ… గ్రూప్ వన్ అధికారిగా 18 సం.. ల సర్వీస్ ఉండగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాను మొదట కాంగ్రెస్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి.. ఓడాను ఆ తర్వాత…
మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విజయవాడలో బాబు 40 గుడుల్ని కూల్చితే ఒక్క ముక్క అయినా రాశావా రామోజీ ..? చంద్రబాబు చేసిన పాపాలకు, దుర్మార్గాలకు ఆయన్ను దేవుడు క్షమించడు బాబు హయాంలోనే దేవాలయాల పవిత్రతను…
Trinethram News : శాంతి పరిరక్షణలో నారీశక్తి కీలకంగా మారిందని ఉద్ఘాటన జనవరి 26న కర్తవ్యపథ్లో మహిళా శక్తి ఇనుమడించిందన్న ప్రధాని ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతామన్న మోదీ.
Trinethram News : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషన్ లభించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన కుమార్తె సుస్మితా కొణిదెల సోషల్మీడియా వేదికగా స్పందించారు. ‘నాన్న.. మీరు ఓ స్ఫూర్తి. మీరు అవార్డు పొందడం గౌరవంగా…
పార్లమెంటులో రాష్ట్ర సమస్యలను లేవనెత్తు తున్నాను, పోరాటం చేస్తున్నాను. మా తాత స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను, మా తాతకు 55 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది, మా అమ్మ కూడా ప్రజాసేవ కోసం అమెరికా నుంచి తిరిగి వచ్చింది, మా అమ్మ…
You cannot copy content of this page