Telangana Language : ఈరోజు ప్రజాకవి కాళోజీ నారాయణరావు జన్మదినం సందర్భంగా తెలంగాణా భాష దినోత్సవంను పురస్కరించుకొని

Celebrating the Telangana language day today on the occasion of the birthday of public poet Kaloji Narayana Rao చొప్పదండి :త్రి నేత్రం న్యూస్ ZPHS వడ్కాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్విజ్, వక్తృత్వ పోటీలు,…

MLA Padi Kaushik Reddy : మంత్రి దానం నాగేందర్ కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్?

MLA Padi Kaushik Reddy’s challenge to Minister Dana Nagender? Trinethram News : హైదరాబాద్:ఆగస్టు 03ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా దమ్ముంటే మీరూ రావాలి అని మంత్రి దానం నాగేందర్ కు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, శనివారం సవాల్…

రేవ్ పార్టీ అంటే ఏంటి?

What is a rave party? రేవ్ అన్న పదం జమైకా భాష నుంచి వచ్చింది. చెవులు దద్దరిల్లే మ్యూజిక్‌తో ఈ పార్టీలలో యువతీ యువకులు ఉల్లాసంగా డాన్సులు చేస్తుంటారు. రేవ్ పార్టీ అంటే ఆల్కహాల్ తో పాటు డ్రగ్స్ కూడా…

చంద్రుడిపైకి రోబోటిక్‌ ల్యాండర్‌ను పంపనున్న జపాన్‌

జపాన్‌కు చెందిన ఐస్పేస్‌ అనే ప్రైవేటు అంతరిక్ష సంస్థ ఒక కొత్త ప్రయోగాన్ని చేపట్టనుంది. ఏదైనా విపత్తు తలెత్తి భూమి మీద మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లినా ఇక్కడి భాషాసంస్కృతులు మాత్రం చంద్రుడిపైన ఎప్పటికీ నిక్షిప్తమై ఉండేలా చేయనుంది. ఇందులో భాగంగా…

ఓలా సోలో.. తొలి సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్!

Trinethram News : ఈ-స్కూటర్ల సేల్స్ లో దూసుకెళ్తున్న ఓలా ఇప్పుడు ప్రపంచంలోనే తొలి సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘ఓలా సోలో’ పేరుతో రానున్న ఈ స్కూటర్లో కృత్రిమ్ అనే వాయిస్ ఎనేబుల్డ్ AI టెక్నాలజీని…

కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరం: వెంకయ్యనాయుడు

కాకినాడ: ప్రస్తుతం భూముల ఆక్రమణలు, కబ్జాలు పెరిగిపోయాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కబ్జాదారులకు నేతలు అండగా ఉండటం దురదృష్టకరమన్నారు.. కాకినాడలో నిర్వహించిన అఖిల భారత తెలుగు సాహితీ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేశా.. పెదవి…

జనగామ జిల్లా నూతన కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు

జనగామ జిల్లా నూతన కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. 2017 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఈయన సివిల్ సర్వీసులో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న భాషా నిన్న…

కలెక్టర్ రంజిత్ బాషా తెలుగు భాష ఉపాధ్యాయుడయ్యారు.

Trinethram News : బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలుగు భాష ఉపాధ్యాయుడయ్యారు. వాడరేవులోని ఒక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సౌకర్యాలను పరిశీలించారు. తరగతి గదిలో కొద్దిసేపు తెలుగు పాఠం చెప్పారు. మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలని…

షర్మిల వాడిన భాష సరికాదు

అమరావతి షర్మిల వాడిన భాష సరికాదు.. షర్మిల వ్యాఖలు మా అందరికీ బాధ కలిగించాయి.. రాష్ట్రానికి, వైఎస్‌ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసింది.. చంద్రబాబు, కాంగ్రెస్‌ కలిసి జగన్‌పై అక్రమ కేసులు బనాయించారు.. కాంగ్రెస్‌లో చేరాక షర్మిల యాస, భాష…

Other Story

You cannot copy content of this page