అన్ని పనులు హామీలు ఒకే రోజు జరిగిపోవు: హీరో నాగార్జున

అన్ని పనులు హామీలు ఒకే రోజు జరిగిపోవు: హీరో నాగార్జున కొన్ని కోట్ల మంది ఓటేస్తే గెలిచారు వాళ్ళు. వాళ్ళకి గౌరవ మర్యాదలే కాదు నిరూపించుకోవటానికి తగిన సమయం అవకాశం కూడా ఇవ్వాలని కాంగ్రేస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి…

ఈసారి పంటకు నీళ్లివ్వలేమని చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్

ఈసారి పంటకు నీళ్లివ్వలేమని చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్ ధాన్య సిరిని చూసి మురిసిపోతూ.. అన్నదాత తన కుటుంబంతో ఆనందంగా గడిపే సంక్రాంతి రోజునే కాంగ్రెస్‌ సర్కారు ఈసారి పంటకు నీరివ్వలేమని చేతులెత్తేసింది. పండుగపూట అన్నదాత ఆనందాన్ని దూరం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు…

వైసీపీ ప్రభుత్వానికి ఇదే చిట్ట చివరి సంక్రాంతి

వైసీపీ ప్రభుత్వానికి ఇదే చిట్ట చివరి సంక్రాంతి. చీడ పీడలను భోగి మంటల్లో వేసే తెలుగు ప్రజలు వాటికి వైసీపీ చీకటి జీవో లను, జాబ్ కేలండర్ హామీ పత్రాలను జత పరచండి. రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే సైకో పాలన…

ఆడబిడ్డలకు చీరల పంపిణీ అభినందనీయం

ఆడబిడ్డలకు చీరల పంపిణీ అభినందనీయం…. దాతలు సాంబశివరెడ్డి, నరేష్ సేవలు మరువలేనివి… మహిళా పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం… రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు ధనసరి సూర్య… ఘనంగా నిర్వహించిన “సంక్రాంతి కానుక “” కార్యక్రమం… ఆడబిడ్డలకు చీరల పంపిణీ అభినందనీయమని పీసీసీ…

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక సంక్రాంతి తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వివరాలు త్వరలో ప్రకటిస్తామన్న మంత్రి బొత్స డీఎస్సీపై సీఎం జగన్‌ సమావేశం నిర్వహించారు మెగా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించాం-బొత్స

కొత్తపల్లి గీత ఎస్టీ కాదంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

కొత్తపల్లి గీత ఎస్టీ కాదంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఏపీ హైకోర్టులో ఊరట కొత్తపల్లి గీత ఎస్టీ అంటూ 2016లో అప్పటి కలెక్టర్ ఉత్తర్వులు దీనిపై అప్పటి ప్రభుత్వాన్ని…

ఏపీ ప్రభుత్వం మరో రూ 2,450 కోట్లకు ఇండెంట్

అమరావతి ఏపీ ప్రభుత్వం మరో రూ 2,450 కోట్లకు ఇండెంట్. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ 94,200 కోట్లు. మొత్తానికి 20వ సారి FRBM పరిధి దాటడం.

ప్రభుత్వ చౌక దుకాణంలో పంపిణీ చేయాల్సిన కందిపప్పు పక్కదారి!

ప్రభుత్వ చౌక దుకాణంలో పంపిణీ చేయాల్సిన కందిపప్పు పక్కదారి! Trinethram News : ఆదోని మండలం బల్లెకల్ గ్రామంలో ప్రజలకు పంపిణీ చేయాల్సిన బ్యాంల్లు (కందిపప్పు) ప్రజలకు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టినట్లు గ్రామస్తులు ఇచ్చిన సమాచారం… ప్రజల ద్వారా బయోమెట్రిక్…

అంగన్‌వాడీలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం

AP Govt: అంగన్‌వాడీలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం Trinethram News : అమరావతి.. ఏపీ ప్రభుత్వం మరోసారి అంగన్‌వాడీలను చర్చలకు పిలిచింది. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్‌తో చర్చలు జరపనున్నారు.. ఈ సమావేశానికి అంగన్వాడి వర్కర్ల…

ఏపీకి కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల పంట

ఏపీకి కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల పంట అవార్డులు గెలుచుకున్న పులివెందుల మున్సిపాలిటీ వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు అత్యంత పరిశుభ్రంగా నగరాలను తీర్చిదిద్దినందుకుగాను అవార్డులు

Other Story

You cannot copy content of this page