అమెరికాలో ఇద్దరు తెలుగు యువకులు మృతి

అమెరికాలో ఇద్దరు తెలుగు యువకులు మృతి Trinethram News : న్యూయార్క్ :జనవరి 14ఉన్నత చదువుల కోసం కోటి ఆశలతో అమెరికాకు వెళ్లిన ఇద్ద‌రు తెలుగు యువ‌కులు అక్క‌డే ఆక‌స్మికంగా మ‌ర‌ణించారు. వారు అద్దెకు ఉంటున్న ఇంటిలోనే విగ‌తజీవులుగా ప‌డిఉండ‌టం చూసి…

ఆర్మీ ఉద్యోగి కోటేశ్వర్‌రావును చంపిన చైనా మాంజా!

ఆర్మీ ఉద్యోగి కోటేశ్వర్‌రావును చంపిన చైనా మాంజా! లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన జరిగింది..ఇండియన్ ఆర్మీలో పనిచేసిన చైనా మంజ తగిలి కోటేశ్వర్ రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పై ప్రమాదం..

విద్యుత్ షాక్ తో పంచాయతీ కార్యదర్శి మృతి

విద్యుత్ షాక్ తో పంచాయతీ కార్యదర్శి మృతి అనంతపురం జిల్లా కంబదూరు మండలం కొత్త ఇపార్సపల్లి లో ఆదివారం ఉదయం విద్యుత్ షాక్ తో పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి (28) మృతి చెందారు. సంక్రాంతి పండుగ పూట ఇంట్లో నీళ్లు ఖాళీ…

పదవ బెటాలినికి ఎదురుగా అమెజాన్ జగన్ వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా ఒక మహిళ మృతి మిగతా వాళ్ళు సేఫ్

Trinethram News : జోగులాంబ గద్వాల జిల్లా: పదవ బెటాలినికి ఎదురుగా అమెజాన్ జగన్ వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా ఒక మహిళ మృతి మిగతా వాళ్ళు సేఫ్.. బస్సులో సుమారు 35 మంది ఉన్నట్లు సమాచారం.. హైదరాబాద్ మియాపూర్ నుంచి…

ఘోర రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు మృతి

Trinethram News : విశాఖ ఘోర రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు మృతి విశాఖ వ్యాలీ దగ్గర జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న వ్యాన్… పల్సర్ బైక్ పై వెళ్తున్న భార్య భర్తలు ఎగిరిపడడంతో వెనుక వస్తున్న లారీ…

ద్విచక్ర వాహనం అదుపుతప్పి బస్సు డీ మహిళ మృతి

Trinethram News : తిరుమల ద్విచక్ర వాహనం అదుపుతప్పి బస్సు డీ మహిళ మృతి. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని 16వ మలుపు వద్ద ఘటన. మృతురాలు గుంటూరు జిల్లా మాచర్ల ఎర్రగడ వీధికి చెందిన దాసరి జ్యోతి మహి…

ఏలూరు బైపాస్ లో రత్న బార్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం లో భార్యాభర్తలు స్పాట్ లో మృతి

Trinethram News ఏలూరు బైపాస్ లో రత్న బార్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం లో భార్యాభర్తలు స్పాట్ లో మృతి. వివరాలలోకేళితే పెదవేగి మండలంమండూరు పంచాయతీ వెంగమ్ పాలెం లో నడిమి గూడెం కు చెందిన చవట పల్లి రాటాలు.…

Other Story

You cannot copy content of this page