హైదరాబాద్ వేదికగా 21వ బయో ఆసియా సదస్సు

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 26హైదరాబాద్ వేదికగా 21వ బయో ఆసియా సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల్లోని 100కి పైగా ప్రముఖ సైంటి స్టులు, విదేశీ డెలిగెట్స్ హాజరుకానున్నారు. జీవ వైద్య సాంకేతిక రంగంలో…

తొలి జాబితా తర్వాత వీడియో కాన్ఫరెన్స్.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Trinethram News : అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలనే ఉద్దేశంతో కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు.. సీట్లు…

పార్టీనేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌

Trinethram News : అమరావతి టికెట్‌ రాలేదని ఎవరూ నిరుత్సాహ పడొద్దు.. చంద్రబాబుపొత్తులతో వెళ్తున్నందున అందరూ సహకరించాలి పొత్తులకు సహకరించిన వారికి..అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇస్తాం పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపు ఉంటుందికొన్ని చేరికలను ప్రోత్సహించి కలిసి పనిచేయాలి రా..కదలిరా…

సుమంత్ ను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులు

Trinethram News : బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాపట్ల డిఎస్పీ వెంకటేశులు మాట్లాడుతూ ఈ కేసులో ఏ1 గా ఉన్న వినోద్ బాపట్ల టౌన్ నందు కార్ ట్రావెల్స్ నడుపుకుంటు ఉంటున్నాడు. అతని…

ఒంగోలు మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాలినేని

ఇళ్ల పట్టాల పంపిణీలో నేను డబ్బులు తీసుకున్నట్లు తేలితే నన్ను చెప్పుతో కొట్టండి… పట్టాల పంపిణీ కోసం నా రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టా.. ఒంగోలు మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాలినేని…

ఎంపి గల్లా జయదేవ్ మీడియా సమావేశంలో ఎంపీగా నా వంతు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను

పార్లమెంటులో రాష్ట్ర సమస్యలను లేవనెత్తు తున్నాను, పోరాటం చేస్తున్నాను. మా తాత స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను, మా తాతకు 55 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది, మా అమ్మ కూడా ప్రజాసేవ కోసం అమెరికా నుంచి తిరిగి వచ్చింది, మా అమ్మ…

హోదా కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి: షర్మిల

హోదా కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి: షర్మిల ఏలూరులో షర్మిల మీడియా సమావేశం ఏపీకి విభజన హామీలు కాంగ్రెస్ పార్టీ వస్తేనే అమలవుతాయని వెల్లడి మళ్లీ టీడీపీ గానీ, వైసీపీ గానీ వస్తే జన్మలో ప్రత్యేక హోదా రాదని వ్యాఖ్యలు

మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విలేఖరుల సమావేశం వివరాలు

Trinethram News : 16.01.2024 చంద్రబాబుపై మోపినవి నిరాధార ఆరోపణలు చంద్రబాబుపై మోపబడినవి నిరాధార ఆరోపణలని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పేర్కాన్నారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఏర్పాటు చేసిన…

దావోస్ వరల్డ్ ఎకనమిక్ సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిచ్ చేరుకున్న సీఎం

జ్యూరిచ్‌లో దిగిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ వరల్డ్ ఎకనమిక్ సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిచ్ చేరుకున్న సీఎం ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు 15 నుంచి 18 వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు దావోస్‌లో…

Other Story

You cannot copy content of this page