పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేనేమీ అభిమన్యుడ్ని కాను… అర్జునుడ్ని: ‘సిద్ధం’ సభలో సీఎం జగన్

పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేనేమీ అభిమన్యుడ్ని కాను… అర్జునుడ్ని: ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ భీమిలి నియోజకవర్గంలో వైసీపీ సిద్ధం సభ హాజరైన సీఎం జగన్ యుద్ధంలో చంద్రబాబు సహా ప్రతి ఒక్కరూ ఓడిపోవాల్సిందేనని వెల్లడి ఏపీ సీఎం జగన్ నేడు భీమిలి…

నేడు సీఎం పదవికి రాజీనామా చేయనున్న నితీష్ కుమార్

బిహార్ క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్న బీహార్ పాలిటిక్స్.. నేడు సీఎం పదవికి రాజీనామా చేయనున్న నితీష్ కుమార్.. రేపు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నితీష్ కుమార్.. జేడీయూ చీఫ్ వెంట పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…

దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి

దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

విద్యుత్‌ దీపాలతో అలంకరించిన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం

Trinethram News : గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యుత్‌ దీపాలతో అలంకరించిన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం

షర్మీల మాటల్లో కొత్తదనం లేదని తెలిపిన బొత్స

షర్మిల మాటలు చూసి జాలేస్తుందన్న బొత్స షర్మీల మాటల్లో కొత్తదనం లేదని తెలిపిన బొత్స ప్రత్యేక హోదా తాకట్టు పెట్టింది చంద్రబాబే కేంద్రంకు కేవలం అంశాల వారీగానే మద్దతు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సిఎంలు ప్రదానికి కలవట్లేదా? వారికి అధికారం వారికి…

కార్యకర్తల శ్రమవల్లే తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు

హైదరాబాద్‌: కార్యకర్తల శ్రమవల్లే తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్‌స్థాయి కన్వీనర్ల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘రాహుల్‌గాంధీ పాదయాత్రతోనే  కర్ణాటకలో, తెలంగాణలో అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో…

మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్‌టవర్స్‌ ను నేడు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4జి సెల్‌టవర్స్‌ ను నేడు వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు అల్లూరి జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44…

కాసేపట్లో ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్లను ప్రారంభించనున్న సీఎం

కాసేపట్లో ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్లను ప్రారంభించనున్న సీఎం 300 సెల్ టవర్లను క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి

రోడ్డు ప్రమాదానికి గురైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

బ్రేకింగ్ న్యూస్ రోడ్డు ప్రమాదానికి గురైన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పర్యటనలో భాగంగా బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది, ప్రమాదంలో మమతా బెనర్జీ తలకు గాయం అయినట్టు సమాచారం

You cannot copy content of this page