ఆఫ్ఘనిస్థాన్‌పై పకృతి కన్నెర్ర

వరదల బీభత్సంతో 51మంది సహా 300 మంది మృతి.. సర్వం కోల్పోయి అల్లాడుతున్న ప్రజలు CNN నివేదిక ప్రకారం ఇప్పటివరకు వరదల కారణంగా 300 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారిలో 51 మంది చిన్నరులున్నట్లు వెల్లడించారు. అనేక అంతర్జాతీయ సహాయ…

వైసీపీ సర్కార్ ముస్లింలను రెచ్చగొడుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం

Trinethram News : Kiran Kumar Reddy : బీజేపీకి చెందిన రాజంపేట ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి(Kiran Kumar Reddy) మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటు వేయమని వైసీపీ ముస్లింలను ప్రోత్సహిస్తోందన్నారు. బుధవారం మదనపల్లెలో భాజపా, తెలుగుదేశం, జనసేన నాయకులతో…

ఎన్నికల షెడ్యూల్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం

Trinethram News : న్యూ ఢిల్లీ:-లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. CAAపై ఇవాళే రూల్స్(విధివిధానాలు) నోటిఫై చేయనున్నట్లు సమాచారం. మతపరమైన హింస కారణంగా 2014, డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్తాన్,…

ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లోని బదక్షన్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న భారతీయ విమానం కూలిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ న్యూస్ ఏజెన్సీ, ఖామా ప్రెస్ ప్రకారం.. అఫ్గానిస్తాన్‌లో తోప్‌ఖానా పర్వతాల్లో విమానం కూలిపోయింది. విమానం కూలిపోయినట్టు ఆఫ్గాన్‌ ప్రభుత్వ…

Other Story

You cannot copy content of this page