కరీంనగర్ అమ్మాయి సికింద్రాబాద్ లో ప్రత్యక్షం: ఫ్రీ బస్ ఎఫెక్ట్?

కరీంనగర్ అమ్మాయి సికింద్రాబాద్ లో ప్రత్యక్షం: ఫ్రీ బస్ ఎఫెక్ట్? కరీంనగర్ జిల్లా:డిసెంబర్ 29అమ్మమ్మ ఊరి నుంచి ఇంటికి వచ్చేందుకు బస్సు ఎక్కిన బాలిక కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ వద్ద బుధవారం అదృశ్యం కాగా శుక్రవారం సికింద్రాబాద్ లో ఉదయం ప్రత్యక్ష…

విశాఖలోని హోల్ సెల్ ఫ్రూట్ మార్కెట్ ని అనుకోని ఉన్న జనతా బజార్ లో అగ్ని ప్రమాదం

విశాఖలోని హోల్ సెల్ ఫ్రూట్ మార్కెట్ ని అనుకోని ఉన్న జనతా బజార్ లో అగ్ని ప్రమాదం. స్క్రాప్ దుకాణంలోని పాత కారుకి నిప్పు అంటుకొని పక్కన ఉన్న టైర్లు షాపునకు వ్యాపించి ఎగసిపడుతున్న మంటలు.

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంధర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలికిన టీపీసీసీ రాష్ట్ర…

నేడే కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం.. నాగ్ పూర్ లో బహిరంగ సభ

Congress: నేడే కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం.. నాగ్ పూర్ లో బహిరంగ సభ.. Nagpur: ఇవాళ కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో భారీ బహిరంగ సభకు పార్టీ…

ఆంధ్రప్రదేశ్ లో జనవరి 1 నుంచి గ్రూప్ 1 పరీక్షల దరఖాస్తు స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ లో జనవరి 1 నుంచి గ్రూప్ 1 పరీక్షల దరఖాస్తు స్వీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 81 గ్రూప్ 1 పోస్టులకు జనవరి 1 నుంచి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభం కానుందని APPSC తెలిపింది. అర్హత కలిగిన అభ్యర్దులు జనవరి…

ఆంధ్ర ప్రదేశ్ లో తొమ్మిది మంది ఐపీయెస్ లకు ఐజీల గా పదోన్నతి

ఆంధ్ర ప్రదేశ్ లో తొమ్మిది మంది ఐపీయెస్ లకు ఐజీల గా పదోన్నతి ఆంధ్ర ప్రదేశ్ లో 9 మంది ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం ఐజీ లగా పదోన్నతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో కొల్లి రఘురామిరెడ్డి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి,…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా కృషి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు వాసు ,సాంబశివరావు ,రవీందర్ బాబు ,రాజేందర్ బాబు ,వీరయ్య ,జనార్ధన్ ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ,అధికార ప్రతినిధి మరికంటి…

వైస్రాయ్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు

మెదక్ పట్టణంలోని వైస్రాయ్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ. ఎన్నికల్లో కష్టపడి పనిచేశారు కృతజ్ఞతలు చెప్పాలనే సమావేశం ఏర్పాటుచేశాం స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను…

ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి రాష్ట్రవ్యాప్త క్రీడా కార్యక్రమం ఆడుదాం … ఆంధ్రా

ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి రాష్ట్రవ్యాప్త క్రీడా కార్యక్రమం ఆడుదాం … ఆంధ్రా ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 47 రోజుల పాటు నిర్వహించనున్న మెగా క్రీడా పోటీలలో భాగంగా …. కొత్తూరు…

రేపు ఢిల్లీకి వైఎస్ షర్మిళ.. ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ లో చేరిక

రేపు ఢిల్లీకి వైఎస్ షర్మిళ.. ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ లో చేరిక ఇప్పటికే డిల్లీలో మకాం వేసిన షర్మిళ భర్త బ్రదర్ అనీల్.

You cannot copy content of this page