World Record : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ రికార్డ్ దక్కింది

Andhra Pradesh state got the world record Trinethram News : ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ రికార్డ్…

Marine Product Exports : సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆల్ టైం రికార్డ్

All time record in marine product exports Trinethram News : న్యూ ఢిల్లీ భారత్‌లో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 2023-24లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాయని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) ఛైర్మన్ డి.వి.స్వామి…

ఏడాది వయసుకే బుడతడి గిన్నిస్ రికార్డ్

Budathadi is a Guinness record at the age of one year ఘనా దేశానికి చెందిన ఒక బుడతడు ఏడాది వయసుకే గిన్నీస్‌ బుక్‌ రికార్డు పట్టేశాడు. ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కుడైన పురుష చిత్రకారుడిగా ఏస్‌ లియామ్‌…

13 వికెట్లు తీస్తే చాహల్ రికార్డ్

Mar 21, 2024, 13 వికెట్లు తీస్తే చాహల్ రికార్డ్రాజస్థాన్ రాయల్స్ కీలక బౌలర్ యుజ్వేంద్ర చాహల్ IPLలో మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. చాహల్ ఇప్పటివరకు 145 మ్యాచుల్లో 187 వికెట్లు పడగొట్టాడు. మరో 13 వికెట్లు తీస్తే…

సరుకు రవాణాలో విశాఖ పోర్ట్ ట్రస్ట్ సరికొత్త రికార్డ్

గతంలో నమోదు చేసిన రికార్డులను తిరగ రాస్తూ 73.78 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణాతో తాజాగా సరికొత్త చరిత్ర నమోదు…

5 నెలలకే తెలుగు గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్

Trinethram News : రాజన్న జిల్లా:ఫిబ్రవరి 25పువ్వు పుట్టగానే పరమ ళిస్తుందన్న నానుడి ఆ చిన్నారికి అక్షరాలా సరిపోతుంది. కేవలం ఐదు నెలల వయసులోనే అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తూ అందరి నోట ఔరా అనిపిస్తోంది. అమ్మ అని పలకడం కూడా రాని…

యాదాద్రి హుండీ ఆదాయం రికార్డ్ స్థాయిలో 3.15 కోట్లు

యాదాద్రి హుండీ ఆదాయం రికార్డ్ స్థాయిలో 3.15 కోట్లు ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో హుండీ ఆదాయం కూడా పెరిగింది.…

రికార్డ్ వేగం తో 18 నెలల్లోనే రామాయపట్నం పోర్ట్ ‘రెడీ’

రికార్డ్ వేగం తో 18 నెలల్లోనే రామాయపట్నం పోర్ట్ ‘రెడీ’ నెలాఖరుకు తొలి నౌకను తీసుకువచ్చేందుకు ప్రణాళిక నెల్లూరు జిల్లాలో సుమారు 850 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,902 కోట్ల పెట్టుబడి అంచనాతో రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ 2022 జూన్‌లో భూమి…

వైస్ట్నోదేవి ఆలయానికి రికార్డ్ స్థాయి భక్తులు

వైస్ట్నోదేవి ఆలయానికి రికార్డ్ స్థాయి భక్తులు జమ్మూ లోని శ్రీ మాతా వైస్ట్నో దేవి ఆలయానికి ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో భక్తులు తరలి వచ్చారు. సోమవారం వరకు 93.50 లక్షల మంది దర్శించి నట్లు అధికారులు వెల్లడించారు. గత పదేళ్ళలో…

బొర్రా గుహలకు రికార్డ్ స్థాయి పర్యాటకుల సందర్శన

బొర్రా గుహలకు రికార్డ్ స్థాయి పర్యాటకుల సందర్శన అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ, బొర్రా గుహలకు రికార్డు ఆదాయం.. ఒక్కరోజే పదివేల మంది పర్యాటకుల బొర్రా గుహల సందర్శన.. సుమారు ఎనిమిదిన్నర లక్షల ఆదాయం..రాత్రి 7 గంటల వరకు గుహలలోకి అనుమతించిన…

Other Story

You cannot copy content of this page