తిరుపతిలో ఆదివారం కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతిలో ఆదివారం కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుపతి :జనవరి 21తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో 10 కంపార్టు మెంట్లలో వేచి ఉన్నారు.…

వేములవాడలో నెలకొన్న భక్తుల సందడి

వేములవాడలో నెలకొన్న భక్తుల సందడి రాజన్న జిల్లా జనవరి 19వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి వారి ఆలయం లో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అర్చక…

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. టోకెన్ లేని భక్తులకుశ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,649 మంది భక్తులు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.74..

తిరుమల తిరుపతి లో పెరుగుతున్న భక్తుల రద్దీ

Trinethram News : తిరుపతి జనవరి 17తిరుమల తిరుపతి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ పెరిగింది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో 25 కంపార్టు మెంట్లలో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారిని దర్శించు కోవాడినికి…

ఏములాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

Trinethram News : రాజన్న జిల్లా : జనవరి15రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పండుగ వరుస సెలవులు కారణంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆల యానికి…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ టోకెన్ లేని భక్తులకుశ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 86,107 మంది భక్తులు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.13 కోట్లు. కనుమ పండుగ సందర్భంగా తిరుమలలో రేపు…

శబరిమలలో భక్తుల రద్దీ

శబరిమలలో భక్తుల రద్దీఅయ్యప్ప స్వామి దర్శనానికి 8 గంటల సమయం దర్శనానికి 40 వేల మంది భక్తులకే అనుమతి రేపటి మకరజ్యోతికి ఏర్పాట్లు చేసిన అధికారులు. రేపు దర్శనానికి 50 వేల మంది భక్తులకు అనుమతి

తిరుపతి లో తగ్గిన భక్తుల రద్దీ

Trinethram News : తిరుపతి లో తగ్గిన భక్తుల రద్దీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భారీగా భక్తుల రద్దీ తగ్గింది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా…

తిరుమలలో తగ్గిన భక్తుల రద్ది

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 11-జనవరి-2024గురువారం తిరుమలలో తగ్గిన భక్తుల రద్ది నిన్న 10-01-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 62,449 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 18,555 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కాగా ఆదివారం స్వామివారిని 76,058 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,543 మంది భక్తులు తలనీలాలు…

You cannot copy content of this page