విఘ్నేష్ శివన్ ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిన నయనతార

విఘ్నేష్ శివన్ ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిన నయనతార వీరిద్దరు కూడా విడాకులు తీసుకుంటారా? అని చర్చించుకుంటున్న నెటిజన్లు..

అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకూ నిధుల విడుదల రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి…

రూప్ కుమార్ ను చంద్రబాబుకు పరిచయం చేసిన కోటంరెడ్డి

ఈయన అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్”… రూప్ కుమార్ ను చంద్రబాబుకు పరిచయం చేసిన కోటంరెడ్డి నెల్లూరులో టీడీపీ సభ టీడీపీలోకి క్యూ కట్టిన నెల్లూరు వైసీపీ ముఖ్య నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్…

వైసీపీకి రాజీనామా చేసిన నెల్లూరు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డి

నెల్లూరు జిల్లాలో ఇప్పటికే వైసీపీకి దూరమైన పలువురు ప్రజాప్రతినిధులు ఎంపీ వేమిరెడ్డితోనే తన ప్రయాణమంటూ పార్టీకి గుడ్ బై చెప్పిన సుబ్బారెడ్డి వేమిరెడ్డితో కలిసి టీడీపీలో చేరతానని వెల్లడి

ఆరుగురు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేసిన స్పీకర్

హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేసిన ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తూ వేటు చేసిన స్పీకర్.

వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్‌

వరుసగా ఐదో ఏడాది రైతు ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల లబ్ధి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ 57 నెలల్లో రైతన్నలకు రూ.1,84,567 కోట్ల లబ్ధి…

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ చేసిన కేశీనేని చిన్ని ,తంగిరాల స్వౌమ్య

కుట్టు మిషన్లు పంపిణీ చేసిన కేసినేని శివనాధ్ చిన్ని , టిడిపి అభ్యర్థిని తంగిరాల సౌమ్య….. 100 మహిళల కు కుట్టు మిషన్లు పంపిణీ…. కేశినేని శివనాథ్ చిన్ని కామెంట్స్…. టిడిపి అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన ఉంటాం……

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్

Trinethram News : తాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ… కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట నిలబెట్టుకుంటూ… కుప్పం నియోజవర్గంలోని 110 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల ద్వారా 6,300…

24 క్యారెట్ల బంగారపు కేక్‌ను కట్ చేసిన ఊర్వశి రౌతేలా

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా బర్త్ డే నేడు ఓ మూవీ సెట్ లో తన 30వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. సింగర్ యోయో హనీ సింగ్ తన కోసం స్పెషల్ గా మూడు కోట్ల విలువ చేసే 24 క్యారెట్ల…

వేళ్ళచింతలగూడెంలో 144 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన హోంమంత్రి తానేటి వనిత

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం,తేది : 25.02.2024. రాష్ట్ర ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తోందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగనన్న సుపరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం…

Other Story

You cannot copy content of this page