అయోధ్య రామయ్య కోసం ఒక్కటైన హిందువులు,, ఒకటే మాట జై శ్రీ రామ్,,

విరంతా,, బ్రాహ్మనులు కారు,, విరంతా క్షేత్రియులు కారు,, విరంతా వైషూలు కారు,, విరంతా శూద్రులు కారు,, కులం పేరు చెప్పి, కులాల వారీగా విడకోట్టబడిన హిoదువులు,, అయోధ్య రామయ్య కోసం ఒక్కటైన హిందువులు,, ఒకటే మాట జై శ్రీ రామ్,,

2024 ఎన్నికలలో వారి కోసం పని చేయమని చంద్రబాబు నన్ను అడిగారు

2024 ఎన్నికలలో వారి కోసం పని చేయమని చంద్రబాబు నన్ను అడిగారు.. నేను ఆ పని వదిలేశాను మీకు చేయలేను, వేరే పార్టీకి కూడా చేయలేనని చెప్పాను మా ఇద్దరికీ ఉన్న ఒక కామన్ ఫ్రెండ్ ఫోర్స్ చేయడం వల్ల వెళ్లాల్సి…

అయోధ్య రామయ్య కోసం భారీ విరాళం అందించిన హనుమాన్ మూవీ టీం

అయోధ్య రామయ్య కోసం భారీ విరాళం అందించిన హనుమాన్ మూవీ టీం.. ముందు చెప్పిన విధంగా టికెట్ మీద రూ. 5 చొప్పున ₹2,66,41,055 అందించిన మూవీ టీం.

ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతాను: షర్మిల

ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతాను: షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల నియామకం తండ్రి ఆశీస్సుల కోసం ఇడుపులపాయ వచ్చిన వైఎస్సార్ తనయ వైఎస్సార్ ఆశయాలన్నీ సిద్ధించాలన్న షర్మిల రాహుల్ గాంధీని ప్రధాని చేసేవరకు పోరాటం ఆగదని…

సదరం సర్టిఫికెట్ కోసం 15 వేలు లంచం

సదరం సర్టిఫికెట్ కోసం 15 వేలు లంచం కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో కాంట్రాక్టు ఉద్యోగి సదరం సర్టిఫికెట్ ఇప్పించడానికి 15 వేలు లంచం తీసుకొని మోసం చేసాడని బాధితుడు సూపరింటెండెంట్‌కు పిర్యాదు చేసాడు.. #సూపరింటెండెంట్ సదరు కాంట్రాక్టు ఉద్యోగిని అడగగా పొంతన…

ప్రాజెక్టుల నిర్వహణకు చేపట్టాల్సిన పనుల కోసం బోర్డు అనుమతి తీసుకోవాలి

ఏపీ, తెలంగాణకు KRMB (Krishna River Management Board) ఆదేశాలు ప్రాజెక్టుల నిర్వహణకు చేపట్టాల్సిన పనుల కోసం బోర్డు అనుమతి తీసుకోవాలి అనుమతి ఉంటేనే శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలపైకి ఇంజినీర్లు, అధికారులు వెళ్లాలి బోర్డు నిర్వహణకు 2 రాష్ట్రాలు నిధులు విడుదల…

క్రిస్టియన్ ఓట్ల కోసం జగన్ మాస్టర్ ప్లాన్

క్రిస్టియన్ ఓట్ల కోసం జగన్ మాస్టర్ ప్లాన్.. తన మేనత్త విమలారెడ్డిని రంగంలోకి… తాడేపల్లిలో పాస్టర్లతో ఈరోజు ఆమె సమావేశమయ్యారు. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే పక్కన పెట్టాలని.. ఎన్నికల్లో వైసిపి కోసం పనిచేయాలని ఆదేశించారు. దీంతో ఆమెను బ్రదర్ అనిల్ కుమార్…

టికెట్ కోసం టఫ్ ఫైట్.. హాట్ సీటుగా మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం

Trinethram News : మహబూబ్‌నగర్ జనవరి17(జోగులాంబ ప్రతినిధి):- మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు ముమ్మరంగా ప్రచారాన్ని ప్రారంభించారు.ఓ వైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు భక్తి, ఇతర సామాజిక కార్యక్రమాలతో జనానికి చేరువయ్యేందుకు ముమ్మర ప్రయత్నాలు…

సంక్రాంతి పండుగకి కు వెళ్లే ప్రయాణికుల కోసం TSRTC 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది

సంక్రాంతి పండుగకి కు వెళ్లే ప్రయాణికుల కోసం TSRTC 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జవనరి 7 నుంచి 15వ తేదీ దాకా ఈ బస్సులు నడవనున్నాయి.  బస్సు ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదు.

2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈ నెల 5వ తేదీతో ముగియనుంది

2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈ నెల 5వ తేదీతో ముగియనుంది. జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు, ఇప్పటి వరకు ఓటుహక్కు లేనివారు తమ ఓటుహక్కు నమోదు చేసుకోవడానికి కేంద్ర…

You cannot copy content of this page