కొత్త ఆర్వోఆర్ చట్టానికే మొగ్గు.. ధరణికి గుడ్ బై!

ప్రభుత్వం ధరణి పోర్టల్ ధరిద్రాన్ని వదుల్చుకునేందుకే యత్నిస్తున్నది. ఐతే ఆర్వోఆర్ 2020 యాక్టు సవరణల కంటే కొత్త చట్టాన్ని రూపొందించుకోవడానికే మొగ్గు చూపిస్తున్నది ఒకటీ రెండు సవరణలతో మెరుగైన సేవలందించే అవకాశం లేదు. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.…

దేవాలయాలపై పన్ను.. కొత్త బిల్లుకు కర్ణాటక సర్కార్ ఆమోదం.. భగ్గుమన్న బీజేపీ!

Trinethram News లోక్‌సభ ఎన్నికల ముందు కర్నాటకలోని సిద్ధరామయ్య సర్కారు మరో వివాదానికి తెరలేపింది. దేవాలయాలు ట్యాక్సులు కట్టాలంటోంది. ఈ మేరకు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపితే, కాషాయసేన గర్జిస్తోంది. అధిక ఆదాయం ఉన్న దేవాలయాలపై పన్ను విధించేందుకు ఉద్దేశించిన కొత్త…

కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్న వాట్సాప్!

Trinethram News : ఇతరుల ప్రొఫైల్ పిక్ స్క్రీన్ షాట్స్ తీయకుండా అడ్డుకట్ట.. కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్న వాట్సాప్! బీటా వర్షన్‌లలో ఈ కొత్త ఫీచర్‌ను టెస్టు చేస్తున్న వాట్సాప్ పిక్‌ను పొటో తీసేందుకు ట్రై చేస్తే స్క్రీన్ షాట్స్ సాధ్యం…

క్యాడర్ లో కొత్త ఉత్సాహం నింపిన పర్యటన, భారీగా హాజరైన పార్టీ శ్రేణులు

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలోని అన్నేరావుపేటలో బాబు ష్యూరిటీ రిటి – భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా, కేశినేని శివనాథ్ (చిన్ని) క్యాడర్ లో కొత్త ఉత్సాహం నింపిన పర్యటన, భారీగా హాజరైన…

కూలిపోవడం కొత్త కాదు: హరీశ్ రావు

Trinethram News : ప్రాజెక్టులు, నిర్మాణాలు కూలిపోవడం కొత్త కాదని హరీశ్ రావు చెప్పారు. గతంలో జరిగిన ఘటనలను ఈ సందర్భంగా వెల్లడించారు. దేవాదుల ఫేస్-3 టన్నెల్ అప్పట్లో కూలిపోయింది. సింగూరు డ్యాం గేట్లు కొట్టుకుపోయాయి. పంజాగుట్ట ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉండగానే…

ఏపీలో మరో కొత్త పార్టీ

Trinethram News : సీఎం జగన్‌ మెచ్చిన ఐఏఎస్ అధికారి, ఇప్పుడేమో రాజకీయ ప్రత్యర్థిగా! శ్రీకాంత్ కోండ్రు (బాపట్ల ) ఏపీలో మరో నూతన రాజకీయ పార్టీ అవతరించింది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కొత్త పార్టీ రూపుదాల్చింది.గుంటూరు…

జాతీయ పెన్షన్ పథకం నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) నుండి నిధుల ఉపసంహరణకు సంబంధించిన కొత్త నియమాలు

Trinethram News : జాతీయ పెన్షన్ పథకం నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) నుండి నిధుల ఉపసంహరణకు సంబంధించిన కొత్త నియమాలు ఇటీవల భారతదేశంలో అమలు చేయబడ్డాయి, వ్యక్తులు వారి పెన్షన్ డబ్బును యాక్సెస్ చేసే విధానంలో గణనీయమైన మార్పును సూచిస్తాయి.…

ఎమ్మెల్యేల బదిలీ పేరుతో జగన్‌ కొత్త పథకం : లోకేశ్‌

Trinethram News : శ్రీకాకుళం: ఉత్తరాంధ్రను విజసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. భూకబ్జాలు చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. నరసన్నపేటలో తెదేపా శంఖారావం బహిరంగ సభలో ఆయన…

చంద్రబాబు కొత్త ఫార్ములా!

ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సమయంలోనే చంద్రబాబు కొత్త ఫార్ములాతో అభ్యర్థుల ప్రకటనకు సిద్దమయ్యారు. వైసీపీ నుంచి అభ్యర్థులను దాదాపు ఖరారు చేయటంతో తమ అభ్యర్థులను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. జనసేన జాబితా సిద్ధం కావటంతో..…

ఇసుక అమ్మకాలకు కొత్త విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది

హైదరాబాద్‌: ఇసుక అమ్మకాలకు కొత్త విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా పాలసీని రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను…

You cannot copy content of this page