మేం చెప్పని పనులు కూడా చేశాం.. మీరు చెప్పింది చేయండి : హరీశ్‌ రావు

Trinethram News : సిద్దిపేట : పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక భరోసా కల్యాణ లక్ష్మి పథకం( Kalyan Lakshmi). నాడు కేసీఆర్‌(KCR) కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచారని మాజీ మంత్రి, సిద్దిపేట…

ఏపీలో ఒక్క స్థానాన్ని కూడా ప్రకటించని బీజేపీ… అందుకేనా?

ఎన్నికల సమరశంఖం మోగించిన బీజేపీ 195 లోక్ సభ అభ్యర్థులతో తొలి జాబితా తెలంగాణలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ఏపీలో వేచి చూసే ధోరణి అవలంబిస్తున్న బీజేపీ హైకమాండ్ టీడీపీ-జనసేన కూటమితో పొత్తు కుదిరే అవకాశం!

నేడు 15 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు, ఫలితాలు కూడా

Trinethram News : దేశంలో 15 రాజ్యసభ స్థానాలకు(Rajya Sabha seats) నేడు (ఫిబ్రవరి 27న) పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది.…

మారని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల నిర్ణయం… ఈసారి కూడా

Trinethram News : అమరావతి : అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ కార్యాలయం ఇచ్చిన నోటీసులపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు (YCP Rebel MLAs) స్పందించలేదు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే..అయితే…

రాజధాని గురించి సీఎం జగన్ కూడా ఆ విషయాన్ని చెబుతారు

Trinethram News : విశాఖపట్నం: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేశానని… తన గెలుపు కూడా తథ్యమని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) తెలిపారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రయోజనల కోసం రాజీనామాలు…

మేడిగడ్డకు వెళ్తూ ఇవి కూడా చూడండి: హరీష్ రావు

Trinethram News : సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ మేడిగడ్డ సందర్శనకు బస్సుల్లో బయలు దేరారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ కు కీలక సూచన చేశారు. మేడిగడ్డకు వెళ్తున్న సీఎం, మంత్రులు…

పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షలిస్తాం..దీంతోపాటు పింఛన్ కూడా

Trinethram News : రాష్ట్రంలో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల నగదు బహుమతి అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెల్లడించారు.. అంతేకాదు ప్రతినెల వారి ఖర్చుల కోసం రూ.25 వేల పింఛన్ కూడా…

వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదు – కేశినేని చిన్ని

Trinethram News : వైసీపీ నుంచి కూడా కేశినేని నానికి టికెట్‌ రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని. ఇవాళ విజయవాడలో తెలుగుదేశం సీనియర్ నేత కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు.. ఎంపీ కేశినేని నానికి…

రాబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు పట్టబోతోంది

బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంటా అంజిబాబు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత పుంజుకుంది….. గుంటూరు జిల్లాలో నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి బాపట్ల జిల్లా నుండి దాదాపు 100 కార్లతో ర్యాలీగా కార్యక్రమాన్ని విజయవంతం జరిపిన బాపట్ల…

చంద్రబాబుకు పక్క పార్టీలు, పక్క రాష్ట్రంలో కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు.. నాకెవరూ లేరు: జగన్

చంద్రబాబుకు పక్క పార్టీలు, పక్క రాష్ట్రంలో కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు.. నాకెవరూ లేరు: జగన్ దత్తపుత్రుడు, వదిన, మీడియా అధిపతులు చంద్రబాబు క్యాంపెయినర్లు అన్న జగన్ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లిన అభిమానులు కూడా స్టార్ క్యాంపెయినర్లే అని వ్యాఖ్య…

You cannot copy content of this page