Vande Bharat : తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ రైళ్లు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Two more Vande Bharat trains to Telugu states: Union Minister Kishan Reddy Trinethram News : వినాయక నవరాత్రుల సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ కానుక అందించారు. ఈ నెల 16న తెలుగు రాష్ట్రాల్లో రెండు…

Threatening Kishan Reddy : బెదిరిస్తున్నారు.. హైడ్రా కూల్చివేతలపై కిషన్ రెడ్డి ఫైర్

Threatening.. Kishan Reddy fire on hydra demolitions Trinethram News : హైడ్రాపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అది హైడ్రానా?.. హైడ్రామానా? అంటూ దుయ్యబట్టారు. అప్పుడు అనుమతులు ఇచ్చి.. ఇప్పుడు కూల్చివేతలు ఏంటని కిషన్ రెడ్డి మండిపడ్డారు.…

In-charges of Elections : జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఇన్‌ఛార్జిలుగా కిషన్ రెడ్డి, రామ్ మాధవ్

Kishan Reddy and Ram Madhav are the in-charges of Jammu and Kashmir elections Trinethram News : త్వరలో జరగనున్న జమ్మూకాశ్మీర్ ఎన్నికల బీజేపీ ఇన్‌ఛార్జ్‌లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ మాజీ ప్రధాన…

Union Minister Kishan Reddy : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేనట్లే : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Privatization of Vizag Steel Plant is not happening now: Union Minister Kishan Reddy Trinethram News : అమరావతి:జూన్ 20ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కేంద్రంలో ఉన్న ఎన్డీయే సర్కార్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని…

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కూరపాటి సునీల్ మాదిగ

Union Minister Kishan Reddy was treated politely by Sunil Madiga Trinethram News : వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టుభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగం ఖమ్మం జిల్లాకు విచ్చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రివర్యులు జి.కిషన్ రెడ్డి…

మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికి విచ్చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Trinethram News : హనుమకొండ జిల్లా సీతారాం నాయక్ ను బీజేపీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి… కిషన్ రెడ్డి మీడియా సమావేశం…. ములుగు లో గిరిజన యునివర్సిటీ ప్రారంభించడం సంతోషదాయకం …. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేసింది ………

వెయ్యి స్తంభాల గుడిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

Trinethram News : వరంగల్ జిల్లా మార్చి08వరంగల్‌ వెయ్యి స్తంభాల దేవాలయంలో మహాశివ రాత్రి పర్వదినం సందర్భం గా కల్యాణ మండపం పున: నిర్మాణాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. రుద్రేశ్వరునికి కిషన్‌రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. కాకతీయులు…

ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్‌ ప్రకారం ఆహ్వానాలు: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

ప్రధాని వస్తే.. గవర్నర్‌, సీఎం, అధికారులు స్వాగతం పలకడం సంప్రదాయం సంప్రదాయాన్ని మాజీ సీఎం కేసీఆర్‌ తుంగలో తొక్కారు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధానికి స్వాగతం పలుకుతారని భావిస్తున్నా మేడిగడ్డకు అందరికంటే మేమే ముందు వెళ్లాం మేడిగడ్డపై డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ…

ఏప్రిల్ మొదటి వారంలో లోక్ సభ ఎన్నికలు: కిషన్ రెడ్డి

తొమిదిన్నరేళ్ల పాటు మోదీ అద్భుత పాలన కొనసాగిందన్న కిషన్ రెడ్డి ప్రపంచ దేశాలు భారత్ ను పొగిడేలా మోదీ చేశారని వ్యాఖ్య మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని కితాబు

ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్:మార్చి 01మార్చి 4న ప్రధాని చేతుల మీదుగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం ఇవ్వనున్నారన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా రూ. 6,000 కోట్లతో ఎన్టీపీసీ నిర్మించిన 800…

Other Story

You cannot copy content of this page