ఈ సందర్బంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు. గతంలో దుండగుల కాల్పుల్లో మరణించిన జవాన్ యాదయ్య. ఇటీవల యాదయ్య భార్య సుమతమ్మ కు ఉద్యోగంతో పాటు…

బాబాయ్ హోటల్ గౌరవ ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించడం జరిగింది

ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ,గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,NMC బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి…

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. మంగళవారం నాడు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారితో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీ ప్రతినిధుల బృందంతో కలిసి జరిపిన…

భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి జీప్ నడుపుతున్న తేజస్వి యాదవ్

మధ్యాహ్నం 2:30 నిమిషాలకు భారీ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్.. బీహార్ లో నేటితో ముగియనున్న భారత్ జూడో న్యాయ్ యాత్ర….

పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా మెగాఫ్యాన్స్ అధ్యక్షుడు బోయ జమ్మన్న,మెగా అభిమానులు

Trinetharam News : ఈరోజు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఇటీవలే పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి గారిని జోగులాంబ గద్వాల జిల్లా మెగాఫ్యాన్స్ అధ్యక్షుడు బోయ జమ్మన్న గారు మెగా అభిమానులు మర్యాద పూర్వకంగా ఆదివారం చిరంజీవి ఐ…

బీసీ నేతలతో కలిసి హాజరై మాట్లాడుతున్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు

ఈరోజు జంగారెడ్డిగూడెం మండల మరియు పట్టణ పార్టీల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జయహోబిసి కార్యక్రమంలో ముఖ్య నాయకులు బీసీ నేతలతో కలిసి హాజరై మాట్లాడుతున్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్…

ఎంపీలతో కలిసి పార్లమెంట్‌ క్యాంటీన్‌లో మోదీ లంచ్‌

Trinethram News : ఢిల్లీ పార్లమెంట్ ప్రాంగణంలో అనూహ్య దృశ్యం కనిపించింది. పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోడీ పార్లమెంట్ క్యాంటీన్‌లో భోజనం చేశారు.. బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన 8మంది ఎంపీలకు ప్రధాని లంచ్‌కు ఆ‍హ్వానించారు.…

ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి శారదాపీఠం ఉత్తరాధికారి

Trinethram News : ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలని ఆహ్వనించిన శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఈ నెల 15 నుంచి 19 వరకు విశాఖపట్నం శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసి ఆహ్వాన పత్రికను అందజేసిన డా.నవనీత

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లోని ప్రభుత్వ హాస్పిటల్ వైద్యురాలు డా. నవనీత ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 31వ తేదీన నిర్వహించే స్టాఫ్ నర్స్…

కూలీలతో కలిసి వరి నాటు వేసిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

Trinethram News : పెద్దపల్లి జిల్లా :జనవరి 17నిత్యం అధికార కార్యక్రమా లతో బిజీబిజీ ఉండే కలెక్టర్‌ ముజమ్మిల్ ఖాన్ కాసేపు హోదాను పక్కన పెట్టి రైతులతో కలిసి పొలం పనుల్లో పాల్గొన్నారు. కూలీలతో కలిసి నాట్లు వేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…

You cannot copy content of this page