సంస్కారాన్ని మరిచి బూతులు మాట్లాడుతున్న నాయకులకు బుద్ధి చెప్పండి: వెంకయ్య నాయుడు

పార్లమెంట్, అసెంబ్లీలలో కొందరు అపహాస్యపు పనులు చేస్తున్నారన్న వెంకయ్య స్థాయి మరికి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని విమర్శ మాతృభాషను ఎవరూ మర్చిపోకూడదని సూచన

క్రమశిక్షణ తప్పని నటుడు మురళీ మోహన్ : వెంకయ్య నాయుడు

Trinethram News : హైదరాబాద్: కళలు సమాజం మేలు కోరే విధంగా ఉండాలని మాజీ ఉపరాష్ర్టపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మురళీమోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థాన అభినందన సభకు ఆయన ముఖ్య…

You cannot copy content of this page