సంస్కారాన్ని మరిచి బూతులు మాట్లాడుతున్న నాయకులకు బుద్ధి చెప్పండి: వెంకయ్య నాయుడుBy trinethramnews / ఫిబ్రవరి 19, 2024 TRINETHRAM NEWSపార్లమెంట్, అసెంబ్లీలలో కొందరు అపహాస్యపు పనులు చేస్తున్నారన్న వెంకయ్యస్థాయి మరికి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని విమర్శ మాతృభాషను ఎవరూ మర్చిపోకూడదని సూచన