నార్త్ సిటీ స్కూల్ లో నీటి సంరక్షణ అవగాహన పై విద్యార్థులకు వివరించారు

Trinethram News : మేడ్చల్ జిల్లా నార్త్ సిటీ స్కూల్ లో నీటి సంరక్షణ అవగాహన పై విద్యార్థులకు వివరించారు, వేసవికాలంలో నీటి కొరత ఉండకూడదు, హైదరాబాదు మరో బెంగుళూరు కాకూడదు అనే సదుద్దేశంతో నీటి పొదుపు పై అవగాహన కల్పిస్తూ,,,…

18 ఏళ్లు నిండితే చాలు విద్యార్థులకు ఆటోమేటిక్‌గా ఓటరు ఐడీ కార్డులు

ప్రత్యేక వ్యవస్థను సంసిద్ధం చేస్తున్న భారత ఎన్నికల సంఘం 12వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్న ఈసీ వెల్లడించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్

పదవ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం

ఎ. విజయ కుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి ఈనెల 18వ తేదీ నుండి 30 వరకు జరిగే 10 వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధినీ/విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సులను నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ.…

10 వ తరగతి విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త

కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిసం నిబంధన ఎత్తివేత పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు 5నిమిషాల గ్రేస్‌ ట్రైం మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు కాస్త టెన్షన్‌…

విద్యార్థులకు అలర్ట్: తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండిలా

తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాల్ టికెట్లు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఆయా కళాశాల ప్రిన్సిపాళ్ల లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం మాత్రమే కల్పించిన ఇంటర్మీడియట్ బోర్డు.. తాజాగా ఆదివారం విద్యార్థులే తమ హాల్టికెట్లను నేరుగా పొందేలా…

ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత ప్రయాణం

Trinethram News : AP: పదో తరగతి విద్యార్థులకు APSRTC శుభవార్త చెప్పింది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరిగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. పరీక్ష హాల్ టికెట్ చూపించి పరీక్షా…

అయిదుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు

Trinethram News : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరనే ఫిర్యాదులే ఎక్కువగా వినిపిస్తుంటాయి. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో మాత్రం అయిదుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలు లేక 9, 10వ…

హాస్టల్ విద్యార్థులకు ప్యాడ్ లు పంపిణీ చేసిన జనసేన మండల అధ్యక్షురాలు ప్రమీల ఓరుగంటి

హాస్టల్ విద్యార్థులకుప్యాడ్ లు పంపిణీ చేసినజనసేన మండల అధ్యక్షురాలుప్రమీల ఓరుగంటి ఈ రోజు మర్రిపాడు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నూతన సంవత్సరం పురస్కరించుకునికేక్ కట్ చేసి విద్యార్థులకు ప్యాడ్ లు పంపిణీ చేసిన మర్రిపాడు మండల జనసేన…

రూ.620 కోట్లతో 4,34,185 మంది విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు పంపిణి చేసిన సీఎం జగన్

తేది : 21-12-2023స్థలం :చింతపల్లి రూ.620 కోట్లతో 4,34,185 మంది విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు పంపిణి చేసిన సీఎం జగన్ మన పిల్లలు ప్రపంచంలోనే దిబెస్ట్‌గా ఉండాలనేదే నా ఆకాంక్ష: సీఎం జగన్ రూ. 17,500 ట్యాబ్ లలో, 15,500…

CM Jagan: నేడు చింతపల్లిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ

CM Jagan: నేడు చింతపల్లిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు.. ఉదయం 8:30 గంటలకు తాడేపల్లి…

You cannot copy content of this page