రేపు కర్నూలు,నంద్యాల జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్

Trinethram News : అమరావతి :మార్చి 13సీఎం జగన్‌మోహన్ రెడ్డి రేపు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించను న్నారు. ఈ సందర్భంగా కర్నూలు ఓర్వకల్లులో నేషనల్ లా యూనివర్సిటీ భూమి పూజలో పాల్గొంటారు. అనంతరం బనగానపల్లిలో నిర్వహించే బహిరంగ సభకు హాజరై,…

రేపు టీడీపీ అభ్యర్థుల రెండో విడత జాబితా ప్రకటన

25 – 30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్న చంద్రబాబు. పలు లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. మొదటి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు. పెండింగ్ లో టిడిపి పోటీచేసే మరో 50 స్థానాలు.

రేపు భద్రాద్రి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

Trinethram News : భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకోనున్న సీఎం రేవంత్.. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్.. మణుగూరు బహిరంగ సభలో పాల్గొననున్న సీఎంరేవంత్ రెడ్డి గారు!!

రేపు బాపట్లకు సీఎం జగన్

రేపు బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:40 గంటలకు తాడేపల్లి లోని ఆయన నివాసంలో బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు. అక్కడ జరిగే సిద్ధం సభలో పాల్గొని ప్రసగించనున్నారు. మరోవైపు ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు…

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై కోర్టుకు ఈడీ..! రేపు విచారణ!

Trinethram News | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి కోర్టును ఆశ్రయించింది. సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకావడం లేదని తెలిపింది.ఈ అంశంపై గురువారం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్నది. గతంలోనూ ఈడీ కోర్టును…

సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పయనం

Trinethram News : హైదరాబాద్:మార్చి 06రేపు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఎలక్షన్‌ కమిటీతో భేటీ కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ 9 మందితో తొలి విడత జాబితా విడుదల చేయగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా…

రేపు అండర్ వాటర్ మెట్రో ట్రైన్ ప్రారంభించనున్న మోదీ

కలకత్తా : మార్చి 6 కోల్‌కతాలో ముఖ్యమైన రోజు కానుంది, ఎందుకంటే భారతదేశం లోనే మొట్టమొదటి అదునాతన అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీస్ ను ఈ నెల 6న కోల్ కతాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గత…

రేపు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

పటేల్‌గూడలోని ఎస్‌ఆర్‌ ఇన్‌ఫినిటీలో ప్రధాని బహిరంగ సభ.. రూ. 9,021 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.

రేపు. ఎల్లుండి లో ఢిల్లీ కి సీఎం జగన్

6 వ తేదీ ఏపీ క్యాబినెట్ భేటీ చివరి క్యాబినెట్ కావడంతో పలు బిల్లును ఆమోదం తెలిపే అవకాశం ప్రధాని మోదీ. హోం మంత్రి అమిత్ షా. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లని కలిసే అవకాశం విభజన హామీలు..పోలవరం నిధులు..…

రేపు పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

ఆంధ్ర ప్రదేశ్: పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటల నుండి https://bse.ap.gov .in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. స్కూళ్ల లాగిన్తోనే కాకుండా విద్యార్థులు కూడా హాల్ టికెట్లను…

You cannot copy content of this page