ముగిసిన ఏపీ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం

అసెంబ్లీ స్థానాల్లో మరో సీటు అదనంగా కోరుతున్న బీజేపీ మొత్తం 11 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ భేటీలో చెప్పిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‍సింగ్ అదనంగా ఏ సీటు ఇవ్వబోతున్నారోననే అంశంపై రాని క్లారిటీ రాజంపేట లేదా తంబళ్లపల్లె…

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం vs తమిళనాడు గవర్నర్

తమిళనాడు గవర్నర్ పై సుప్రీంకోర్టు సీరియస్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేను మినిస్టర్‌గా అపాయింట్ చేయను అన్న గవర్నర్ పై సుప్రీం కోర్టుకు వెళ్ళిన తమిళనాడు ప్రభుత్వం. అత్యున్నత న్యాయస్థానాన్ని గవర్నర్ ధిక్కరిస్తున్నారు అంటూ గవర్నర్ ప్రవర్తనపై సుప్రీం కోర్టు ఆగ్రహం…

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ పదవీ స్వీకార ప్రమాణం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతల్లో నియమితులైన సీపీ రాధాకృష్ణన్‌ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాధే నూతన గవర్నర్‌తో ప్రమాణం చేయించారు. బుధవారం రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్…

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ

Trinethram News : చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ అచ్చెన్న లేఖ. మార్చి 14, 2024న చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీస్ అధికారులను, కానిస్టేబుల్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు…

పోతవరంలో ఘనంగా బీసీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత

Trinethram News : నల్లజర్ల (పోతవరం) మార్చి 13నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ 20 లక్షలుఎంపీ నిధుల నుంచి మంజూరు చేసిన బీసీ కమ్యూనిటీ భవనాన్ని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత బుధవారం రాత్రి…

హైదరాబాద్ రాష్ట్ర తొలి సీఎం గురించి మీకు తెలుసా?

Trinethram News : Mar 13, 2024, హైదరాబాద్ రాష్ట్ర తొలి సీఎం గురించి మీకు తెలుసా.? నేడు బూర్గుల రామకృష్ణారావు జయంతి. ఆయన బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కేరళ…

సిద్ధం సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో మార్చ్ 10న ఆదివారం జరగనున్న సిద్ధం సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు సభకు విచ్చేసే అవకాశం ఉన్నందున ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను…

తమిళనాడు రాష్ట్రం అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి

Trinethram News : చరిత్ర కె తెలియని ఆలయాలు చూసాం….అలాంటిదే ఈ ఆలయం…ఇక్కడ అన్నీ అద్భుతాలే.. అంటున్నారు పరిశోధకులు…ఈ ఆలయంలో అన్నీ వింతలే.. ఎముకలను రాళ్లుగా మార్చే నది సహా ఎన్నో మిస్టరీలు.. తమిళనాడు రాష్ట్రం అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి..…

నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుంది

రాష్ట్రంలో ఐదేళ్ళ లోపు వయస్సు గల 53లక్షల 35వేల 519 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు… దీనికోసం 37వేల 465 పోలియో బూత్ లను,1693 మొబైల్ టీంలను,1087 ట్రాన్సిట్ టీంలను ఏర్పాటు చేశారు … రైల్వే స్టేషన్, బస్టాండ్లలో కూడా…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరాను

అభివృద్ధి ప్రదాత మన చంద్రబాబునాయుడు. -మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 2.3.2024. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధి కోసమే తన తెలుగుదేశం పార్టీలో చేరానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ…

You cannot copy content of this page