ప్రజాపాలన ధరకాస్థుల కార్యక్రమం

ప్రజాపాలన ధరకాస్థుల కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో కుత్బుల్లాపూర్ గ్రామంలో సీనియర్ సిటజన్స్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన ప్రజా పాలన దరఖాస్తు స్వీకారణ కార్యక్రమంలో పాల్గొన్న 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తరాచంద్రారెడ్డి గారు…

ప్రజాపాలన దరకాస్థుల కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ప్రజాపాలన దరకాస్థుల కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని 16వ వార్డు కుమ్మరి సంగం నందు ఏర్పాటు చేసిన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ధరకాస్తుల స్వీకరణ కార్యక్రమంలో స్థానిక…

ప్రజాపాలన కార్యక్రమానికి నోడల్ అధికారుల నియామకం

ప్రజాపాలన కార్యక్రమానికి నోడల్ అధికారుల నియామకం హైదరాబాద్:డిసెంబర్ 27తెలంగాణలో ప్రజా పాలన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ అధికారులను నియమించింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్‌ అధికారులను నోడల్‌ అధికారులుగా నియమిస్తూ సీఎస్‌ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి…

You cannot copy content of this page