కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు : డాక్టర్ లోకేష్ యాదవ్

కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు : డాక్టర్ లోకేష్ యాదవ్ -కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్ లో ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ యాదవ్ -ఈ సందర్భంగా పరాయి పాలనలో మగ్గిపోతున్న భరతమాత…

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంధర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలికిన టీపీసీసీ రాష్ట్ర…

పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు శంభీపూర్ కార్యాలయం

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు గారిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగాకలిశారు.

నేడే కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం

నేడే కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్:డిసెంబర్ 28ఇవాళ కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో భారీ బహిరంగ సభకు పార్టీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది.. ఈ సభకు కాంగ్రెస్…

ఈరోజు ఢిల్లీకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల

ఈరోజు ఢిల్లీకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రేపు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినం ఇదే రోజు షర్మిలను పార్టీలో చేర్చుకోవాలనే యోచనలో అధిష్ఠానం! ఆమె చేరికపై సానుకూలంగా స్పందిస్తున్న పార్టీ నాయకులు

నేడే కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం.. నాగ్ పూర్ లో బహిరంగ సభ

Congress: నేడే కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం.. నాగ్ పూర్ లో బహిరంగ సభ.. Nagpur: ఇవాళ కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో భారీ బహిరంగ సభకు పార్టీ…

తెలుగుదేశం పార్టీ ని గెలిపించుకొని మీ భవిష్యత్ కు బంగారు బాట వేసుకోండి

తెలుగుదేశం పార్టీ ని గెలిపించుకొని మీ భవిష్యత్ కు బంగారు బాట వేసుకోండి వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ…

ఆ పార్టీ.. ఈ పార్టీ జాన్తానై..!

ఆ పార్టీ.. ఈ పార్టీ జాన్తానై..! షాద్ నగర్ లో పేదలు అందరూ నావాళ్లే షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” ఎన్నికలకు ముందే రాజకీయాలు – ఆ తరువాత అభివృద్ది రేపటి నుంచి ప్రజా పాలన “శుభ సమయం” ఆసన్నమైంది…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్

హైదరాబాద్.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. సీఎం రేవంత్‌రెడ్డితో కేఏ పాల్‌ భేటీసీఎం రేవంతే తనను ఆహ్వానించారని… పలు అంశాలపై చర్చలు జరిపామన్న కేఏ పాల్‌.. రేవంత్‌ తనను ఎంతో మర్యాదగా చూశారన్న పాల్‌…

బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ వేగేశన నరేంద్ర వర్మ పిలుపు మేరకు బాపట్ల మండలము

బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ వేగేశన నరేంద్ర వర్మ పిలుపు మేరకు బాపట్ల మండలము, చుండూరుపల్లి గ్రామంలో ఇంటి ఇంటికి తెలుగుదేశం, భవిష్యత్తుకు గ్యారంటీ మీ మాట నా బాట కార్యక్రమం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు.

You cannot copy content of this page