నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు ప్రజలందరికీ నూతన ఏడాది సుఖసంతోషాలు, ఆయురాగ్యాలు, సిరిసంపదలు ఇవ్వాలని ఆకాంక్షించ పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి. నూతన సంవత్సరానికి హృదయపూర్వక స్వాగతం పలుకుదామని తెలిపారు. ఈ…

జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం

జనసైనికుల సందడి…జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం…అధిక సంఖ్యలో హాజరైన కార్యకర్తలు… మండపేట:- మండపేట నియోజకవర్గ నూతన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ వేడుకలో జనసైనికులు సోమవారం సందడి సృష్టించారు. మండపేట నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి జనసేన మరియు…

మంత్రి విడదల రజనీ కొత్త పార్టీ ఆఫీసుపై రాళ్లదాడి.. పోలీసుల అదుపులో ఆకతాయిలు

YSRCP Office: మంత్రి విడదల రజనీ కొత్త పార్టీ ఆఫీసుపై రాళ్లదాడి.. పోలీసుల అదుపులో ఆకతాయిలు.. గుంటూరులో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని పార్టీ ఆఫీస్‎పై రాళ్ల దాడి చేశారు కొందరు యువకులు. ఈ దాడిలో…

సీపీఐ పార్టీ కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటు

సీపీఐ పార్టీ కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటు.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. రంగారెడ్డి నగర్ డివిజన్ గుబురుగుట్ట స్థానిక సీపీఐ నాయకులు జాఫర్ బాయ్ కుమారుడు ఖాదర్ నేడు తెల్లవారుజామున అనారోగ్యంతో మృతిచెందారు.ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు…

జ‌గ‌న్ భూ స్కాంపై మోదీకి ఫిర్యాదు..లేఖ రాసిన జ‌న‌సేన పార్టీ చీఫ్..ప‌వ‌న్

Pawan Kalyan : జ‌గ‌న్ భూ స్కాంపై మోదీకి ఫిర్యాదు..లేఖ రాసిన జ‌న‌సేన పార్టీ చీఫ్..ప‌వ‌న్ అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. త్వ‌ర‌లో ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న…

పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా. ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి

Daggubati Purandeswari : పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా. ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి Daggubati Purandeswari : అమ‌రావ‌తి – ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ పెట్టారు. తాము జ‌న…

జ‌న‌వ‌రి 5 నుంచి టీడీపీ స‌భ‌లు..29 వ‌ర‌కు పార్టీ షెడ్యూల్ విడుద‌ల

Chandra Babu Meetings : జ‌న‌వ‌రి 5 నుంచి టీడీపీ స‌భ‌లు..29 వ‌ర‌కు పార్టీ షెడ్యూల్ విడుద‌ల అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఈసారి ఎలాగైనా స‌రే అధికారం లోకి రావాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ…

ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం..జై భార‌త్ పార్టీ చీఫ్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ

JD Laxminarayana : ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం..జై భార‌త్ పార్టీ చీఫ్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ అమ‌రావ‌తి – ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న మైంద‌ని స్ప‌ష్టం చేశారు సీబీఐ మాజీ చీఫ్ , జై భార‌త్…

కుప్పం టీడీపీ కార్యాలయంలో తన చాంబర్ లోకి వెళ్లే ముందు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి పటానికి పూజలు చేశారు

అమరావతి : కుప్పం టీడీపీ కార్యాలయంలో తన చాంబర్ లోకి వెళ్లే ముందు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి పటానికి పూజలు చేశారు. అనంతరం తన చాంబర్ లోకి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు చంద్రబాబును…

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పర్యటన ఖరారైంది. తన స్వగ్రామానికి వెళ్లేందుకు బెంగుళూరు ఎయిర్ పోర్ట్‎కు వచ్చిన చంద్రబాబు..ఇక్కడ జరిగిన బెంగుళూరు టీడీపీ ఫోరం మీటింగ్‎లో పాల్గొన్నారు. నవశకం తెలుగువారి సొంతం…

You cannot copy content of this page