రాజకీయాల నుంచి తప్పుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే

రాజకీయాల నుంచి తప్పుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేక పోతున్నాను.. అందుకే రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు అన్నా రాంబాబు తెలిపారు.…

29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్?

29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్? AP: ఈ నెల 29 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద కొత్త కేసులను చూసేది లేదని తేల్చి చెప్పింది. EHS కింద…

ఆంధ్ర ప్రదేశ్లో 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్?

ఆంధ్ర ప్రదేశ్లో 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్? ఈ నెల 29 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద కొత్త కేసులను చూసేది లేదని తేల్చి చెప్పింది. EHS…

రాహూల్ గాంధీ మణిపూర్ నుంచి ముంబై వరకు “భారత్ న్యాయ యాత్ర”

రాహూల్ గాంధీ మణిపూర్ నుంచి ముంబై వరకు “భారత్ న్యాయ యాత్ర” జనవరి 14 నుంచి మార్చి 20 వరకు రాహుల్ నేతృత్వంలో “భారత్ న్యాయ యాత్ర”… 14 రాష్ట్రాల్లో కొనసాగనున్న భారత్ న్యాయ యాత్ర

జనవరి1 నుంచి నుమాయిష్‌

జనవరి1 నుంచి నుమాయిష్‌ . 46 రోజుల పాటు కొనసాగనున్న ఎగ్జిబిషన్‌ .దాదాపు 2400 స్టాళ్ల నిర్మాణం . విద్యావ్యాప్తికి కృషి చేస్తున్న ఎగ్జిబిషన్‌ సొసైటీ కొలువుదీరనున్న పారిశ్రామిక ఉత్పత్తులు, పుడ్‌ కోర్టులు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు . వేగంగా కొనసాగుతున్న స్టాళ్ల…

వైకాపా నుంచి పోటీ చేసి గెలవకపోవడమే మంచిదైంది: దగ్గుబాటి వెంకటేశ్వరరావు

AP News: వైకాపా నుంచి పోటీ చేసి గెలవకపోవడమే మంచిదైంది: దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. బాపట్ల: పర్చూరులో వైకాపా (YSRCP) నుంచి తాను పోటీ చేసి గెలవకపోవడమే మంచిదైందని దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao) వ్యాఖ్యానించారు.. గెలిచి ఉంటే.. రోడ్లు వేయలేదని…

గుంటూరు కారం మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్

గుంటూరు కారం మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్..! మహేష్ బాబు- త్రివిక్రమ్ కలయికలో 13 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘గుంటూరు కారం’. అయితే తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ ను విడుదల చేసేందుకు యూనిట్…

చంద్రబాబు నివాసంలో నేటి నుంచి ప్రత్యేక యాగాలు

చంద్రబాబు నివాసంలో నేటి నుంచి ప్రత్యేక యాగాలు.. అమరావతి: ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో శుక్రవారం నుంచి ప్రత్యేక యాగాలు, పూజలు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు యాగాలు జరగనున్నాయి.. శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన…

రేపటి నుంచి వైయస్‌ఆర్‌ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

రేపటి నుంచి వైయస్‌ఆర్‌ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన.. అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం నుంచి మూడు రోజులు వైయస్‌ఆర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం తాడేపల్లిలో బయల్దేరి కడప చేరుకుంటారు.. గోపవరంలో సెంచురీ ప్లై పరిశ్రమలో ఎండీఎఫ్‌, హెచ్‌పీఎల్‌…

శ్రీశైలంలో 23 నుంచి అభిషేకాలు నిలుపుదల

శ్రీశైలంలో 23 నుంచి అభిషేకాలు నిలుపుదల శ్రీశైలంలో ఈనెల 23, 24, 25 తేదీల్లో గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేయనున్నట్లు ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. అభిషేకాలకు ప్రత్యామ్నాయంగా రోజుకు నాలుగు విడతల్లో మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు. స్పర్శ దర్శనం…

You cannot copy content of this page