Another Sensational Decision In : ఏపీలో మరో సంచలన నిర్ణయం…

Another sensational decision in ఏపీలో మరో సంచలన నిర్ణయం…Trinethram News : అమరావతి: రేషన్ బియ్యం తీసుకోపోతే రైస్ కార్డు కట్… రేషన్ బియ్యం దందాకు ప్రధాన కారణం ఆ బియ్యంను ప్రజలు తినకుండా బ్లాక్ లో అమ్ముకోవడమే అంటున్న…

Jagan : సంచలన నిర్ణయం తీసుకున్న జగన్

Jagan took a sensational decision 24 మంది కార్పొరేటర్లు సస్పెండ్! Trinethram News : చిత్తూరు : చిత్తూరు జిల్లాలో టీడీపీలో చేరిన 24 మంది వైసీపీ కార్పొరేటర్ లను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు…

Tet and Mega DSC : టెట్‌, మెగా డీఎస్సీపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Government’s key decision on Tet and Mega DSC Trinethram News : Jul 03, 2024, ఏపీలో టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు సమయమివ్వాలని నిర్ణయించింది.…

TTD EO Shyamala Rao : టిటిడి ఇఓ శ్యామలరావు కీలక నిర్ణయం

TTD EO Shyamala Rao’s key decision Trinethram News : తిరుమల: 2023 ఆగష్ట్ 7 వ తేది నుంచి 2024 మార్చి 11వ తేది వరకు జరిగిన 8 పాలకమండలి తీర్మానాలను టిటిడి వెబ్ సైట్ లో పెట్టాలని…

TGSRTC Decision On Journalists : జర్నలిస్టుల బస్‌పాస్‌లపై TGSRTC నిర్ణయం

TGSRTC decision on journalists’ buspasses జర్నలిస్టుల బస్‌పాస్‌లపై TGSRTC నిర్ణయం Trinethram News : Jun 26, 2024, తెలంగాణలో సాంకేతిక కారణాల వల్ల అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టుల బస్‌పాస్‌ల అప్లికేషన్లను ఆన్‌లైన్‌లో స్వీకరించడం లేదని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. జూన్…

అద్వానీ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనకు భారతరత్న ప్రదానం చేయనున్నారు. అద్వానీ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు..

కోర్టు కీలక నిర్ణయం.. సీఎంగానే కేజ్రీవాల్‌

Trinethram News : Mar 28, 2024, కోర్టు కీలక నిర్ణయం.. సీఎంగానే కేజ్రీవాల్‌ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. పాలనాపరమైన విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది.…

ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Trinethram News : సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైనరోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్న తీరుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. త్వరలోనే దీన్ని లిస్ట్ చేస్తామనివెల్లడించింది.…

రైతు బంధుపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం

Trinethram News : హైదరాబాద్:-రైతుబంధు పథకంపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతుబంధులో సీలింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో ఏడు శాతం రైతులకు రైతుబంధును కట్ చేసేందుకు నిర్ణయించింది.ఈ ఏడు శాతంలో పాడుబడ్డ భూములు(సాగు చేయని…

మహారాష్ట్ర క్యాబినెట్ కొత్త నిర్ణయం తీసుకోబోతున్నది

ఇప్పుడు అన్ని ప్రభుత్వ పత్రాలలో తల్లి పేరును చేర్చడం తప్పనిసరి చేయాలని నిర్ణయం.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టారు.

You cannot copy content of this page