మంత్రి రజని కార్యాలయంపై దాడి

మంత్రి రజని కార్యాలయంపై దాడి గుంటూరు జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి… మంత్రి విడదల రజని కార్యాలయాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. నిందితుల కోసం గాలిస్తున్నా పోలీసులు… నేడు కార్యాలయాన్ని ప్రారంభించనున్న మంత్రి రజని

పేకాట శిబిరంపై దాడి

పేకాట శిబిరంపై దాడి 23,890 రూపాయల నగదు స్వాధీనం 10 మందిని అదుపులోకి తీసుకున్న చింతలపూడి పోలీసులు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సమ్మెట వారి గూడెం గ్రామంలో పేకాట శిబిరంపై దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకొని వారి…

బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన దాడి ఘటనలో అతడిని A1గా..

బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన దాడి ఘటనలో అతడిని A1గా.. అతడి సోదరుడు మనోహర్ A2గా పేర్కొంటూ 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ప్రశాంత్, అతడి సోదరుడిని అరెస్ట్…

జమ్ముకశ్మీర్‌ పూంచ్‌ సెక్టార్‌లో ఆర్మీ వాహనంపై దాడి

జమ్ముకశ్మీర్‌ పూంచ్‌ సెక్టార్‌లో ఆర్మీ వాహనంపై దాడి.. ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు మృతి.. నెల రోజుల వ్యవధిలో రెండో దాడి.. దాడి వెనుక పాక్‌, చైనా హస్తమున్నట్లు అనుమానాలులద్దాఖ్‌ నుంచి ఆర్మీని.. వెనక్కి తీసుకొచ్చేలా భారత్‌పై ఒత్తిడికి కుట్ర.. పూంఛ్‌…

పుంగనూరులో వ్యభిచార గృహంపై దాడి

పుంగనూరులో వ్యభిచార గృహంపై దాడి చిత్తూరు జిల్లాలో పుంగనూరులో వ్యభిచారం గృహంపై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు. పట్టణంలోని పాత ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా ఉన్న వీధిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్టు సమాచారం అందింది. రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు…

వడ్డీ డబ్బులు ఇవ్వలేదని రాడ్లతో ఒక వ్యక్తి పై దాడి

వడ్డీ డబ్బులు ఇవ్వలేదని రాడ్లతో ఒక వ్యక్తి పై దాడి హిరమండలం మండలంలోని శుభలాయి గ్రామంలో వడ్డీ డబ్బులు చెల్లించలేదని ఒక వ్యక్తిపై రాడ్లతో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. శుభలాయి గ్రామానికి చెందిన నక్క రాము పై వడ్డీ…

You cannot copy content of this page