కేంద్ర ప్రభుత్వం తనను పద్మవిభూషణ్‌ కు ఎంపిక చేసినందుకు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు

Trinethram News : హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తనను పద్మవిభూషణ్‌ కు ఎంపిక చేసినందుకు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో వీడియో విడుదల చేశారు. ‘‘పద్మవిభూషణ్‌ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియని…

వీఆర్వో తనను లంచం అడిగారని, తహసీల్దారుకు ఫిర్యాదు చేయడానికి రైతు వచ్చాడు

వీఆర్వో తనను లంచం అడిగారని, తహసీల్దారుకు ఫిర్యాదు చేయడానికి రైతు వచ్చాడు . రైతును లంచం బారి కాపాడాల్సిందిపోయి.. ఆ సమయంలోనే లంచాన్ని సమర్థిస్తూ అనంతపురం జిల్లా మడకశిర తహసీల్దార్‌ ముర్షావలి చేసిన వ్యాఖ్యలు లంచగొండులు మీసం తిప్పుకునేలా ఉన్నాయి…. ఒక్కోసారి…

You cannot copy content of this page