న్యూ గంజ్ లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్

Chigullapally Manjula Ramesh, Municipal Chairperson of Vikarabad supervised the sanitation work in New Ganj 17వ తేదీన వినాయక నిమజ్జనం సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వివిధ వినాయక మండపాల దగ్గర శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులు…

Women’s Commission : మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై మహిళా కమిషన్ సీరియస్

Women’s Commission is serious about atrocities against women పలు ఘటనలపై సూమోటో కేసుల విచారణకు స్వీకారంపోలీసు ఉన్నతాధికారులకు కమిషన్ లేఖలుTrinethram News : అమరావతి:రాష్ట్రంలో పలుచోట్ల మహిళలపై జరిగిన అకృత్యాలపై మహిళా కమిషన్ సీరియస్ గా స్పందించింది. ఈ…

Sand Mafia : ఖని లో గత కొన్ని రోజులుగా విచ్చలవిడిగా జరుగుతున్న ఇసుక మాఫియా

The sand mafia has been running wild in the mine for the past few days గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని ఓసిపి ఫోర్ రోడ్డు వద్ద అక్రమంగా నిల్వవించిన 42 ట్రాక్టర్ లోడ్ల ఇసుకను…

విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్ల దారి మల్లింపు

విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ డివిజన్‌ పీఆర్‌వో నుస్రత్‌ మండ్రుప్కర్‌ మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం–విశాఖపట్నం…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రెండోదశ భారత్ జోడో న్యాయ యాత్ర ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతుఉద్యమం కారణంగా రద్దయ్యింది

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రెండోదశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతుఉద్యమం కారణంగా రద్దయ్యింది. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి…

భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది

Trinethram News : విశాఖ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న టీమ్‌ఇండియా ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. ఓపెనర్‌ యశస్వి (179*; 257 బంతుల్లో) భారీ శతకంతో చెలరేగిపోయాడు. శుభ్‌మన్‌ గిల్‌ (34), రజత్‌ (32),…

భారత్‌, ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో విభిన్న పరిస్థితి ఎదురైంది

Trinethram News : సాధారణంగా క్రికెట్‌లో ఓవర్‌త్రో ద్వారా బౌండరీకి వెళ్తే.. అప్పటికే చేసిన పరుగులకు ఆ బౌండరీని జోడిస్తారు. ఆ బంతిని ఎదుర్కొన్న బ్యాటర్‌ ఖాతాలో ఈ పరుగులు జమ చేస్తారు. ఒకవేళ బంతి బ్యాట్‌కు తాకినప్పుడే ఈ నిబంధన…

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. బౌలర్ల విజృంభణతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 55 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. సిరాజ్‌ 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. బుమ్రా, ముకేశ్‌ కుమార్‌ చెరో…

You cannot copy content of this page