Essentia Pharma : ఎసెన్షియా ఫార్మా ఘటనపై స్పందించని యాజమాన్యం

The management of Essentia Pharma did not respond to the incident Trinethram News : కంపెనీ యాజమాన్యానికి ఫోన్‌ చేసిన హోంమంత్రి అనిత హోంమంత్రి ఫోన్ చేసినా స్పందించని యజమాని కిరణ్‌ యూఎస్‌లో కిరణ్‌కుమార్‌ ఉన్నట్టు గుర్తింపు…

Medical Students : కోల్‌కతా హత్యాచార ఘటనపై వికారాబాద్ లో వైద్య విద్యార్థుల కొవ్వొత్తుల ప్రదర్శన

Candle display by medical students in Vikarabad on Kolkata murder incident కోల్‌కతా హత్యాచార ఘటనపై వికారాబాద్ లో వైద్య విద్యార్థుల కొవ్వొత్తుల ప్రదర్శన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ వికారాబాద్ జిల్లా సిటీ తెలంగాణ ప్రతినిధి…

అక్రమంగా ఇండ్లు కూల్చిన ఘటనపై కలెక్టర్ కు ఫిర్యాదు

Complaint to the collector about the illegal demolition of houses పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగిరి మండలంలోని నాగేపల్లి ప్రధాన చౌరస్తా వద్ద ముందస్తు సమాచారం లేకుండా పోలీసు బాలగాలతో అక్రమంగా ఇండ్లను కూల్చిన ఘటనపై…

పల్నాడు జిల్లాలో బస్సు ప్రమాదం ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన జగన్.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్ష.

ఫోన్ ట్యాప్పింగ్ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఫోటో ట్యాపింగ్ ఘటనపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఈ అంశంపై మాట్లాడి బీఆర్…

హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భషలాడుతూ దాడికి పాల్పడిన ఘటనపై RTC MD సజ్జన్నార్ స్పదించారు

Trinethram News : ఈ ఘటనను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్‌ ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొదటి ట్రిప్పుని తన దగ్గర చిల్లర…

విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్

10 మంది కాదు 13 మంది కీచకులు’.. విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్.. విశాఖలో సంచలనం రేపిన గ్యాంగ్‌ రేప్‌ కేసు దర్యాప్తులో సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. 13 మంది నిందితులపై పోక్సో కేసు ఫైల్‌ అయింది. నిందితుల్లో…

పార్లమెంట్‌లో అలజడి ఘటనపై ప్రదాని నరేంద్ర మోదీ స్పందించారు

పార్లమెంట్‌లో అలజడి ఘటనపై ప్రదాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని ప్రధాని ఆయన అన్నారు. అలజడి ఘటనను తక్కువ అంచనా వేయొద్దని అన్నారు.

You cannot copy content of this page