ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది

ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది -జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఈ నెల 24న జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకుని వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు…

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కాగా ఆదివారం స్వామివారిని 76,058 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,543 మంది భక్తులు తలనీలాలు…

భారాస.. భాజపా మధ్య ఒప్పందం ఇంకా ఉంది: భట్టి విక్రమార్క

భారాస.. భాజపా మధ్య ఒప్పందం ఇంకా ఉంది: భట్టి విక్రమార్క Trinethram News : 7th Jan 2024 ఖమ్మం: కాళేశ్వరం.. భారాసకు ఏటీఎంగా మారిందని విమర్శించిన భాజపా.. చర్యలు ఎందుకు తీసుకోలేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ప్రశ్నించారు.. భారాస, భాజపా…

అంటు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది.. వృద్ధులు, పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

అంటు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది.. వృద్ధులు, పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చలి తీవ్రత భారీగా పెరిగింది. వాతావరణ మార్పుతో.. జలుబు, దగ్గుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శీతాకాలంలో ఈ వైరల్ సమస్య…

కశ్మీర్ ఈ రోజు మనదేశంలో ఉంది అంటే ప్రధాన కారణం

కశ్మీర్ ఈ రోజు మనదేశంలో ఉంది అంటే ప్రధాన కారణం కశ్మీర్లోనే కశ్మీర్ కోసం పోరాడి అక్కడి జైలులోనే మరణించిన స్వర్గీయ శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ .. బీజేపీ పూర్వ రూపం భారతీయ జనసంఘ్ అధ్యక్షులు శ్రీ శ్యామ్ ప్రసాద్…

చంద్రబాబు ఆ సీటు నాకు ఇవ్వండి ఇవ్వకుంటే ఆప్షన్ బి ఉంది

Trinethram News : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని.. తనకు అక్కనుంచి సీటు ఇవ్వాలని చంద్రబాబును అడుగుతానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.. బీసీ అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి…

You cannot copy content of this page