Latest Post

Supreme Court : వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ …సిజెఐ కీలక వ్యాఖ్యలు

Trinethram News : వక్ఫ్ సవరణ చట్టంపై దాఖలైన 73 పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌ల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంతో పాటు పిటిషనర్లపై పలు ప్రశ్నలు సంధించింది.…

Secretariat : అమరావతిలో సెక్రటేరియట్ నిర్మాణం పై అడుగులు

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న దృఢ సంకల్పం ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కీలకమైన అడుగులు వేస్తోంది. ఇప్పటికే…

TG CM in Japan : జపాన్‌ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం

Trinethram News : నారిటా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం బృందం.. ఈ నెల 22 వరకు జపాన్‌లో సీఎం బృందం పర్యటన .. టోక్యో, మౌంట్‌ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో రేవంత్ పర్యటన ఒసాకా వరల్డ్‌ ఎక్స్‌పో 2025లో తెలంగాణ పెవిలియన్‌ను…

Vijayashanti : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్య‌పై ట్రోల్స్.. సీరియ‌స్ అయిన విజ‌య‌శాంతి

Trinethram News : ఏపీ డిప్యూటీ సీఎం అన్నా లెజినోవా తిరుమ‌ల యాత్ర ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గత రెండు రోజుల నుంచి ఈవిడ గురించి దేశం మొత్తం చ‌ర్చిస్తుంది. త‌న కొడుకు మార్క్ శంక‌ర్ అగ్ని ప్ర‌మాదంలో చిక్కుకొని తృటిలో…

AP Fiber Net : ఏపి ఫైబర్ నెట్ ఉద్యోగులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Trinethram News : ఏపీ ఫైబర్ నెట్‌‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్‌‌‌ నెట్‌లో దాదాపు 500 మంది ఉద్యోగులను సర్కార్ తొలగించింది. సూర్య ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా నియమించిన వారందరు కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుంచి…

Ban Medicine : పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

Trinethram News : న్యూఢిల్లీ: దేశంలో 35 రకాల మెడిసిన్ ఉత్పత్తి నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలు సైతం జరపకూడదని నిర్ణయం తీసుకుంది. పెయిన్ కిల్లర్, డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలకు వినియోగించే అనుమతి లేని దాదాపు 35 రకాల మెడిసిన్…

Other Story

You cannot copy content of this page