త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండల కేంద్రం పంచాయతీ ఆఫీస్ సెంటర్లో జరిగిన చిట్టి బొమ్మల సర్వేశ్వరరావు కుమార్తె నిశ్చయతాంబూలాల వేడుకకు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించిన ములకలపల్లి మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి మరియు మాజీ కో ఆప్షన్ సభ్యుడు షేక్ జబ్బర్, అన్నవరపు శ్యామ్, సురభి రాజేష్, షేక్ జాఫర్, గద్దల శ్రీను, నరాటి వరుణ్, కాసాని మణిసాయి, మణికంఠ, మహీధర్ శుభాకాంక్షలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


