ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం

Trinethram News : ఢిల్లీలో దట్టమైన పొగమంచు వల్ల చల్లని గాలులు వీస్తున్నాయి. దీని వల్ల ఢిల్లీ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే, పొగమంచు వల్ల విజిబిలిటీ తక్కువగా ఉంది.. ఈ పొగమంచు వల్ల పలు రైళ్లు రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి.…

ఫాస్టాగ్‌కు కేవైసీ.. జనవరి 31 డెడ్‌లైన్‌

కేవైసీ (KYC) పూర్తిచేయని ఫాస్టాగ్‌లు జనవరి 31, 2024 తర్వాత డీయాక్టివేట్‌ లేదా బ్లాక్‌ అవుతాయని ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది. ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫాస్టాగ్‌ల (FASTag) ద్వారా టోల్‌ వసూళ్లను మరింత క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తోన్న కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. కేవైసీ…

ఈ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది

Trinethram News : దిల్లీ మద్యం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. మంగళవారం విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.. దిల్లీ మద్యం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ…

తెలంగాణ గవర్నర్ ఇంటిలో సంక్రాంతి ఉత్సవాలు

Trinethram News : తమిళనాడు:జనవరి15తెలంగాణ గ‌వ‌ర్నర్ త‌మిళిసై సౌందరరాజన్ ఈరోజు సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. తమిళనాడు రాజధిని చెన్నైలోని తన నివాసంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుల్లో పాల్గొన్న తమిళిసై.. తన భర్తతో కలిసి కట్టెల పొయ్యిపై పాయసం వండారు.…

పార్లమెంట్‌ ఎన్నికలపై రేపు బీజేపీ కీలక సమావేశం

Trinethram News : ఢిల్లీ పార్లమెంట్‌ ఎన్నికలపై రేపు బీజేపీ కీలక సమావేశం.. జేపీ నడ్డా అధ్యక్షతన హాజరుకానున్న దక్షిణాది రాష్ట్రాల నేతలు.. తెలంగాణ నుంచి పాల్గొననున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు.. తెలంగాణ పార్లమెంట్‌ స్థానాలను 5…

జనవరి 22న అయోధ్యకు రానని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు

జనవరి 22న అయోధ్యకు రానని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు.. బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఇదంతా ఎన్నికల స్టంట్.. ఎన్నికలయ్యాక రాముడిని మరిచిపోతారని వ్యాఖ్య నలుగురు మఠాధిపతులు కూడా ఇదే విషయం చెప్పారన్న మంత్రి బీహార్ లో…

150వ వసంత వేడుకలు జరుపుకుంటున్న భారత వాతావరణ విభాగం

150వ వసంత వేడుకలు జరుపుకుంటున్న భారత వాతావరణ విభాగం 1875లో జనవరి 15న కోల్‌కతా వేదికగా ఆవిర్భవించిన దేశ వాతావరణ సంస్థ ఏర్పాటైన నాటి నుంచి దేశ పురోగతిలో ఎనలేని సేవలు అందిస్తున్న ప్రభుత్వ సంస్థ 150 ఏళ్ల వేడుకల్లో భాగంగా…

లోక్ సభ బరిలో ఒంటరిగానే.. స్పష్టం చేసిన మాయావతి

Trinethram News : లఖ్ నవూ: రానున్న లోక్ సభ ఎన్నికల్లో(Parliament Elections 2024) బీఎస్పీ(BSP) ఒంటరిగానే పోటీ చేస్తుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి(Mayawati) స్పష్టం చేశారు.. సోమవారం ఆమె మాట్లాడుతూ.. బీఎస్పీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని అన్నారు. అయితే ఎన్నికలయ్యాక…

మీ ఆధార్ నంబర్ దుర్వినియోగం అవుతుందని అనుమానం ఉందా?

Trinethram News : ఒక వ్యక్తి తన డేటా భద్రత, గోప్యత గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. దీని కోసం UIDAI ఆధార్ నంబర్ భద్రతను పెంచడానికి ఆధార్ నంబర్ లాకింగ్, అన్‌లాకింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ www.myaadhaar.uidai.gov.in…

మణిపూర్ లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర

ఈరోజు మణిపూర్ లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్రమంత్రి వర్యులు శ్రీ జేడీ శీలం , పీసీసీ మాజీ అధ్యక్షులు శ్రీ రఘువీరారెడ్డి, శ్రీ వైఎస్ షర్మిల….

Other Story

You cannot copy content of this page