కోర్టు ప్రాంగణంలోనే ఖైదీపై కాల్పులు.. దారుణ హత్య

Bihar: కోర్టు ప్రాంగణంలోనే ఖైదీపై కాల్పులు.. దారుణ హత్య పట్నా: బిహార్‌ (Bihar)లోని ఓ కోర్టులో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. విచారణ నిమిత్తం తీసుకొచ్చిన ఓ అండర్‌ ట్రయల్‌ ఖైదీని దుండగులు న్యాయస్థానం ప్రాంగణంలోనే కాల్చి చంపారు.. దీంతో…

కార్డియాక్ అరెస్టుతో 24 నిమిషాల పాటు అపస్మారస్థితిలో మహిళ! కోలుకున్నాక ఆమె చెప్పింది ఏంటంటే

కార్డియాక్ అరెస్టుతో 24 నిమిషాల పాటు అపస్మారస్థితిలో మహిళ! కోలుకున్నాక ఆమె చెప్పింది ఏంటంటే.. గత ఏడాది మహిళకు కార్డియాక్ అరెస్ట్ 24 నిమిషాల పాటు అపస్మారక స్థితిలో మహిళ, క్లినికల్లీ డెడ్‌గా ప్రకటించిన వైద్యులు సీపీఆర్‌తో స్పృహలోకి వచ్చిన వైనం…

బీజేపీ ఎమ్మెల్యే రాందులార్ గొండ్ కి 25 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10 లక్షల జరిమానా

బీజేపీ ఎమ్మెల్యే రాందులార్ గొండ్ కి 25 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10 లక్షల జరిమానా ఉత్తర ప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోన్ భద్ర జిల్లాలో దుద్ధి అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులార్ గోండ్ కి 15 ఏళ్ల…

పార్లమెంట్ దాడుల ప్రధాన సూత్రధారి అరెస్ట్

పార్లమెంట్ దాడుల ప్రధాన సూత్రధారి అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పార్లమెంట్ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కొనసాగుతోంది. పట్టుబడ్డ ఆరుగురు నిందితులను లోతుగా విచారిస్తున్నారు. పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డ సాగర్‌శర్మ, మనోరంజన్‌, నీలం, ఆమోల్‌ షిండే, విక్కీశర్మ, అతని భార్యను అదుపులోకి…

ఆత్మహత్యకు అనుమతి కోరిన మహిళా జడ్జి

ఆత్మహత్యకు అనుమతి కోరిన మహిళా జడ్జి అలహాబాద్: సీనియర్ న్యాయమూర్తి లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు అనుమతి కోరుతూ ఉత్తర ప్రదేశ్ లోని బందా జిల్లా మహిళా జడ్జి CJI (భారత ప్రధాన న్యాయమూర్తి) కి లేఖ రాశారు. ఈ లేఖ…

లోక్‌సభలో 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు

లోక్‌సభలో 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు ఇంటర్నెట్‌డెస్క్‌: 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై లోక్‌సభలో వేటు పడింది. వీరిని శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సభ నుంచి సస్పెండ్‌ చేశారు. తొలుత ఐదుగుర్ని సస్పెండ్‌ చేయగా… ఆ తర్వాత…

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు కేంద్రం అలర్ట్‌

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు కేంద్రం అలర్ట్‌..! శాంసంగ్‌ (Samsung) స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు కేంద్రం అలర్ట్‌ జారీ చేసింది. ఆ కంపెనీకి సంబంధించిన స్మార్ట్‌ఫోన్లలో సెక్యూరిటీ లోపాన్ని గుర్తించామని, వెంటనే తమ ఫోన్లను అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ…

సిక్కింలో హిమపాతం.. 1,217 మందిని రక్షించిన ఆర్మీ

Indian Army: సిక్కింలో హిమపాతం.. 1,217 మందిని రక్షించిన ఆర్మీ గాంగ్‌టక్‌: ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు (Temparature) అంతకంతకూ తగ్గుతున్నాయి. మంచు భారీగా కురుస్తుండటంతో దిల్లీ (Delhi)తోపాటు ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, సిక్కిం (sikkim) తదితర రాష్ట్రాలను చలి వణికిస్తోంది.. మరోవైపు పెద్ద ఎత్తున…

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురుకాల్పులు

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురుకాల్పులు పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం సుమారు గంట పాటు కొనసాగిన ఎదురుకాల్పులు మృతులు కసునూరు దళం డిప్యూటీ కమాండర్‌..దుర్గేష్‌తో పాటు మరో మావోయిస్టు ఘటనాస్థలిలో AK47, SLR గన్‌ స్వాధీనం 2019లో…

You cannot copy content of this page