మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి మరో ఇద్దరికి గాయాలు

Encounter : మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి మరో ఇద్దరికి గాయాలు.. బీజాపూర్, సుక్మా జిల్లాల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. బీజాపూర్, సుక్మా జిల్లాల్లో మావోయిస్టులే టార్గెట్ గా జవాన్లు కూంబింగ్ నిర్వహించారు..…

పార్లమెంట్‌లో అలజడి ఘటనపై ప్రదాని నరేంద్ర మోదీ స్పందించారు

పార్లమెంట్‌లో అలజడి ఘటనపై ప్రదాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని ప్రధాని ఆయన అన్నారు. అలజడి ఘటనను తక్కువ అంచనా వేయొద్దని అన్నారు.

కదులుతున్న బస్సు నుంచి వెనకటైర్లు అకస్మాత్తుగా ఊడిపోయాయి

కదులుతున్న బస్సు నుంచి వెనకటైర్లు అకస్మాత్తుగా ఊడిపోయాయి. దాంతో.. ప్రయాణికులంతా ఒక్కసారిగా భయపడిపోయారు. ఈ అసాధారణ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. సేలం జిల్లా ఎడప్పాడి దగ్గర జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సుల్లో 30 మంది ప్రయాణికులు…

బాంబుల తయారీ కేంద్రంలో పేలుడు- 9 మంది మృతి

బాంబుల తయారీ కేంద్రంలో పేలుడు- 9 మంది మృతి Maharastra Factory Blast Today : మహారాష్ట్ర నాగ్పుర్లో ఓ కర్మాగారంలో జరిగిన పేలుడులో 9 మంది మరణించారు. బజార్గావ్ గ్రామంలోని సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఆదివారం ఉదయం ఈ ఘటన…

ఆమె చీర రైలు తలుపుల మధ్య ఇరుక్కుపోవడంతో ఈ ఘటన జరిగింది

డిల్లీ మెట్రోరైలులో చీర ఇరుక్కుని తీవ్రంగా గాయపడిన మహిళ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఆమె చీర రైలు తలుపుల మధ్య ఇరుక్కుపోవడంతో ఈ ఘటన జరిగింది.

చొరబాటుకు సిద్ధంగా.. సరిహద్దుల్లో 250-300 మంది ఉగ్రవాదులు

Jammu and Kashmir: చొరబాటుకు సిద్ధంగా.. సరిహద్దుల్లో 250-300 మంది ఉగ్రవాదులు.. శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో అంతర్జాతీయ సరిహద్దు (Border)ను దాటుకుని దేశంలోకి చొరబడేందుకు ఉగ్రమూకలు (Terrorists) చేసే ప్రయత్నాలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది.. అయినప్పటికీ…

‘ఆ డబ్బు అంతా నాది కాదు’ : ఎంపి ధీరజ్‌

‘ఆ డబ్బు అంతా నాది కాదు’ : ఎంపి ధీరజ్‌ న్యూఢిల్లీ : ఒడిశాకు చెందిన డిస్టలరీ కంపెనీపై ఆదాయపు పన్ను శాఖా అధికారులు గత బుధవారం దాడులు చేశారు. ఈ కంపెనీని కాంగ్రెస్‌ ఎంపి ధీరజ్‌ సాహు కుటుంబం నిర్వహిస్తోంది.…

ఈ రోజు అంతర్జాతీయ టీ దినోత్సవం

ఈ రోజు అంతర్జాతీయ టీ దినోత్సవం మొట్టమొదటిసారిగా టీ చైనాలో తయారుచేశారు. 4వ శతాబ్దంలో ఒక చైనాకు చెందిన వైద్యుడు తేయాకు ఆకులను ఎండబెట్టి వేడిచేసి, వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాక్షను వైద్యపరీక్ష కోసం త్రాగాడు. ఆ డికాక్షను…

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత హిడ్మా హతం ?

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత హిడ్మా హతం ? మధ్యప్రదేశ్ లోని ఖామ్‌కోదాదర్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్గతంలో ఎన్నో దాడుల నుంచి తప్పించుకున్న హిడ్మాఇప్పటి దాకా ఒక్క గాయమూ కాలేదు.ఆపరేషన్లలో దిట్టమూడు రాష్ర్టాల పోలీసులకు కొరకరాని కొయ్యగా మారి సవాల్…

అయ్యప్ప దర్శనానికి రావాలా? ఇరుముడితో ఇక్కడే ఆగిపోవాలా?

అయ్యప్ప దర్శనానికి రావాలా? ఇరుముడితో ఇక్కడే ఆగిపోవాలా? ఇదీ అయ్యప్ప భక్తుల ఆవేదన,ఆందోళన.. శబరిలో రద్దీ ఇంకా క్రమబద్దీకరించబడలేదు. అంతకంతకూ రద్దీ పెరుగుతోంది.అక్కడి పరిస్థితులు తెలుసుకొని వెళ్లాలా వద్దా అని చాలా మంది సంశయంలో పడుతున్నారు. ట్రావెన్‌కోర్‌ బోర్డు, కేరళ సర్కార్‌పై…

Other Story

You cannot copy content of this page