సైకిల్ పై దేశ యాత్ర చేపడుతున్న యువకుడు

సైకిల్ పై దేశ యాత్ర చేపడుతున్న యువకుడు దేశ వ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాలను సైకిల్ పై యాత్ర చేసి దర్శిస్తున్న బీహార్ చెందిన రూపేష్ కుమార్ అనే 19 ఏళ్ల యువకుడు. ఈ యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో సోంపేట మండలం…

వాజ్‌పేయి జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోడీ

Atal Bihari Vajpayee: వాజ్‌పేయి జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోడీ.. పలువురు ప్రముఖులు.. Atal Bihari Vajpayee: మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా ప్రధాని…

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పండుగ అందరికీ ఆనందం, శాంతి, శ్రేయస్సును అందించాలని కోరుకుంటున్నాను. క్రిస్మస్ సామరస్యం, కరుణ స్ఫూర్తికి ప్రతీక. ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండే…

అట్రాసిటీ కేసులో అలహాబాద్ హై కోర్ట్ సంచలన తీర్పు

అట్రాసిటీ కేసులో అలహాబాద్ హై కోర్ట్ సంచలన తీర్పు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఇంట్లో గానీ ఇతరులు ఎవరూ లేనప్పుడు కులపరంగా చేసే దూషణలకు ఈ చట్టం వర్తించదని స్పష్టం చేసింది.…

దేశంలో గత 24 గంటల్లో మరో 656 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి

దేశంలో గత 24 గంటల్లో మరో 656 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటిలో 128 కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే బయటపడ్డాయి. అక్కడ ఒకరు కరోనాతో చనిపోయారు. ఇక కర్ణాటకలో 96 మందికి, మహారాష్ట్రలో 35, ఢిల్లీలో 16, తెలంగాణలో…

పార్లమెంట్ దాడిపై తొలిసారి స్పందించిన పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ

2024 Elections: పార్లమెంట్ దాడిపై తొలిసారి స్పందించిన పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ తనపై వస్తున్న విమర్శలపై సిన్హా స్పందిస్తూ.. ”నేను అన్నింటినీ భగవంతుడికి నా అభిమానులకు వదిలివేస్తున్నాను. నాపై అభియోగాలు మోపారు. నన్ను దేశద్రోహి అంటున్నారు. ఆ ఆరోపణలు నిజమో…

ఉదయ్ నిధి స్టాలిన్ పై విరుచుకుపడ్డ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

ఉదయ్ నిధి స్టాలిన్ పై విరుచుకుపడ్డ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీ అబ్బ సొత్తు ఏమైనా మాకు ఇస్తున్నారా? అని కేంద్రం మీద తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర…

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు, నలుగురు మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు, నలుగురు మావోయిస్టులు హతం సుక్మా జిల్లా గోగుండా ప్రాంతంలో ఘటన.సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించిన రిజర్వ్‌ గ్రూప్‌, సీఆర్పీఎఫ్‌ జవాన్లు పరారైన మావోయిస్టుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

ఒడిషా లో నేషనల్ పార్క్ లో కెమెరాకు చిక్కిన నల్ల పులుల ఫోటోలు

ఒడిషా లో నేషనల్ పార్క్ లో కెమెరాకు చిక్కిన నల్ల పులుల ఫోటోలు 2022 పులుల అంచనా ప్రకారం భారతదేశంలో కేవలం 10 నల్ల పులులు మాత్రమే ఉన్నాయి. అలాంటి అరుదైన అందమైన పులి ఒడిషాలోని సిమిలిపాల్‌ నేషనల్ పార్క్ లో…

భక్తులకు దిశానిర్దేశం చేసేందుకు ఈ సూచికల బోర్డులను ఏర్పాటు చేస్తారు

రామమందిర శంకుస్థాపనకు వచ్చే దక్షిణ భారత భక్తుల కోసం అయోధ్యలో తమిళం & తెలుగు సంకేతాల బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని సీఎం యోగి ఆదేశించారు… భక్తులకు దిశానిర్దేశం చేసేందుకు ఈ సూచికల బోర్డులను ఏర్పాటు చేస్తారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి…

You cannot copy content of this page