చైనా లో భారీ భూకంపం.. 111 మంది మృత్యువాత

చైనా లో భారీ భూకంపం.. 111 మంది మృత్యువాత చైనా లో భారీ భూకంపం సంభవించింది. చైనా లో గాన్సు- కింఘాయ్ సరిహద్దు ప్రాంతాల్లో రిక్టార్ స్కేల్ పై 6.2 తీవ్రత తో ఈ భూకంపం సంభవించిందని తెలిపారు. ఇదే గాన్సు…

ది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్

దావూద్ ఇబ్రహీం ది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భారతదేశంలో ముంబాయి నగరంలో పేలుళ్లు సృష్టించి పాకిస్తాన్ దేశం లోకి పారిపోయి అక్కడ తలదాచుకుంటున్న దావూద్ ఇబ్రహీం.. పైన నిన్న గుర్తు తెలియని వ్యక్తులు అతని పైన విష ప్రయోగం జరిపారు.. పాకిస్తాన్…

మాల్టా దేశంకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రం లో హైజాక్‌ కు గురైంది

మాల్టా దేశంకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రం లో హైజాక్‌ కు గురైంది. సోమాలియా వెళ్తున్న MVరుయెన్‌ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు. ఆ నౌక నుంచి మేడే కాల్‌ రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది.

You cannot copy content of this page