వైకుంఠద్వార దర్శనానికి తరలివస్తున్న భక్తులు

తిరుమల వైకుంఠద్వార దర్శనానికి తరలివస్తున్న భక్తులు నిన్న అర్థరాత్రి 11:30 గంటల నుండి తిరుపతిలో టోకన్లు జారీ చేస్తున్న టీటీడీ రేపు వైకుంఠ ఏకాదశి, ఎల్లుండి ద్వాదశి రెండురోజులకు సంభందించిన టోకన్లు కోటా పూర్తి ప్రస్తుతం 25వ తేదీకి టోకన్లు పొందుతున్న…

శ్రీశైలంలో 23 నుంచి అభిషేకాలు నిలుపుదల

శ్రీశైలంలో 23 నుంచి అభిషేకాలు నిలుపుదల శ్రీశైలంలో ఈనెల 23, 24, 25 తేదీల్లో గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేయనున్నట్లు ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. అభిషేకాలకు ప్రత్యామ్నాయంగా రోజుకు నాలుగు విడతల్లో మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు. స్పర్శ దర్శనం…

రేపు శ్రీ తిమ్మప్ప స్వామి ధ్వజారోహణం

రేపు శ్రీ తిమ్మప్ప స్వామి ధ్వజారోహణం ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలలో శుక్రవారం ఉదయం 10 గంటలకు సకల దేవతలను ఆహ్వానించేందుకు నిర్వహించే ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుందని దేవాలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణ…

కర్మ తలుచుకుంటే మనుషుల పరిస్థితి ఇలానే ఉంటుంది.

కర్మ తలుచుకుంటే మనుషుల పరిస్థితి ఇలానే ఉంటుంది. ఒక జంట భోజనం ముగించుకున్నాక ఆ ఇంటి ఇల్లాలు అన్ని సర్దుతున్నవేళ ఒక వ్యక్తి తలుపు కొట్టే శబ్దం వినిపించింది ఎవరై ఉంటారు అని భర్త అడుగుతుంటేఆకలి అంటూ ఒక వ్యక్తి అన్నం…

శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ అధ్యయనోత్సవముల 9 రోజు శ్రీకృష్ణఅవతారం

శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ అధ్యయనోత్సవముల 9 రోజు శ్రీకృష్ణఅవతారం లో దర్శన మిస్తున్నలో భాగంగా లో భక్తులకు దర్శనమిస్తున్న భద్రాద్రి రాముడు జైశ్రీరామ్

శ్రీ వీరభద్రేశ్వర స్వామి జాతర మహోత్సవ

బళ్లారి జిల్లా సిరుగుప్ప తాలూకా అలేకోటే శ్రీ శ్రీ శ్రీ వీరభద్రేశ్వర స్వామి జాతర మహోత్సవ మరియు అగ్నిగుండం ఉత్సాహాలు నిర్వహించిన సర్వ భక్తాదులు మరియు ఉత్సాహ కమిటీ సభ్యులు

సౌరశక్తితోనే అయోధ్య రామమందిరానికి విద్యుత్

సౌరశక్తితోనే అయోధ్య రామమందిరానికి విద్యుత్ గుడికోసం ప్రత్యేకంగా 40 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్.. ప్రాణప్రతిష్ఠ నాటికి 10 మెగావాట్లు రెడీ.. ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ప్లాంట్.. సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ కోసం 140 ఎకరాల స్థల సేకరణ.

3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

Tirumala News21-12-2023 3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 06 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67043 మంది భక్తులు….తలనీలాలు సమర్పించిన 22112 మంది భక్తులు హుండి ఆదాయం 3.43 కోట్లు ఎల్లుండి నుంచి జనవరి…

గుణదల మేరీమాతను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

Chandrababu: గుణదల మేరీమాతను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. విజయవాడ: టీడీపీ చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu), సతీమణి భువనేశ్వరి (Bhuvaneshwari) తో కలిసి గుణదల మేరీమాతను దర్శించుకున్నారు. మరియమాత ఆలయంలో చంద్రబాబు దంపతులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.. అనంతరం సెమీ…

రామమందిర ప్రారంభోత్సవం కు 108 అడుగుల అగరబత్తీ తయారీ!

రామమందిర ప్రారంభోత్సవం కు 108 అడుగుల అగరబత్తీ తయారీ! అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు కార్యక్రమం కోసం 108 అడుగుల పొడవున్న అగరబత్తీ తయారీ గుజరాత్‌లోని వడోదరలో ఈ భారీ అగరబత్తీని సిద్ధం చేస్తున్న వైనం అయోధ్యలో…

You cannot copy content of this page