ప్రధాన రోడ్డు మార్గాల్లో ఆక్రమణలను తొలగించండి

ప్రధాన రోడ్డు మార్గాల్లో ఆక్రమణలను తొలగించండి నగర పాలక సంస్థ పరిధిలోని ప్రధాన రోడ్డు మార్గాల్లో ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులను ఆదేశించారు. స్థానిక కె.వి.ఆర్ పెట్రోల్ స్టేషన్ కూడలి నుంచి గ్రాండ్…

వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

తేదీ : 14 – 12 – 2023, గురువారం పలాసలో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారు ఉద్దానం కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం అయిన 200 పడకల డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు 750 కోట్ల…

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మచిలీపట్నం బ్రాంచ్ లో 58 లక్షలు స్వాహ

మచిలీపట్నం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మచిలీపట్నం బ్రాంచ్ లో 58 లక్షలు స్వాహ!!! క్యాషియర్ స్వాహా చేశాడంటూ బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు!!! ఆర్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు!!! దర్యాప్తు చేస్తున్న పోలీసులు!!!

కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం జగన్‌

కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం జగన్‌ పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం జగన్‌ ►మకరాంపురం నుంచి పలాస బయల్దేరిన సీఎం జగన్‌►కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌-సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించనున్న సీఎం జగన్‌…

నేను పట్టిసీమ కట్టాననే నీటిని విడుదల చేయలేదు.. జగన్‌పై చంద్రబాబు ఫైర్

Chandrababu: నేను పట్టిసీమ కట్టాననే నీటిని విడుదల చేయలేదు.. జగన్‌పై చంద్రబాబు ఫైర్ అమరావతి: మిచౌంగ్ తుఫాను వల్ల రైతులకు చాలా నష్టం సంభవించిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ..15…

వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులపై చంద్రబాబు సెటైర్లు

Chandrababu: వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులపై చంద్రబాబు సెటైర్లు అమరావతి.. వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ లెక్కలు తారుమారయ్యాయని.. 11 మందికి సీట్లు మార్చేశారని ఆయన అన్నారు.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని ఊహించలేదని..…

మీకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది

మీకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది పాదయాత్రలో అంగన్వాడీ టీచర్లను కలిసి సమస్యలను తెలుసుకున్న నారా లోకేష్

పలాస బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కామెంట్స్

శ్రీకాకుళం జిల్లా: పలాస బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కామెంట్స్… ఉద్దానం అంటే దాని అర్థం ఉద్యానవనం ఈ పచ్చని ప్రాంతంలో ప్రజలపై ఏదో మహమ్మారి కాటు వేసినట్టు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు వారి జీవితాల్లో అల్లకల్లోలం చేశాయి…

మార్చి 1 నుంచి ఇంటర్, మార్చి 3 నుంచి టెన్త్ పరీక్షలు!

మార్చి 1 నుంచి ఇంటర్, మార్చి 3 నుంచి టెన్త్ పరీక్షలు! అమరావతి: 2024 మార్చి 3నుంచి – 10తేదీ వరకు టెన్త్మార్చి 1 నుంచి – 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి…

You cannot copy content of this page