సీపీఎస్‌ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతి లేదు: డీసీపీ

Trinethram News : విజయవాడ: సీపీఎస్‌ ఉద్యోగులు ఆదివారం నిర్వహించతలపెట్టిన చలో విజయవాడకు అనుమతులు లేవని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సీపీఎస్‌ ఉద్యోగుల కార్యక్రమానికి అనుమతులు ఇవ్వలేమన్నారు.. చలో విజయవాడకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు…

నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ వైరస్ కలకలం

Trinethram News : అధికారులు అప్రమత్తమయ్యారు..మృత్యువాత పడిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించి, భోపాల్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజ్‌స్‌ ల్యాబ్‌కు పంపారు.. రాష్ట్రవ్యాప్తంగా 721 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేసి, కోళ్లలో వ్యాధి నిర్ధారణ…

అనకాపల్లి జనసేనలో పీఠముడి

ఎంపీ టికెట్ రేసులో కొణాతాల, నాగబాబు నియోజకవర్గంలో నాగబాబు సమ్మేళనాలు, పర్యటనలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా కొణతాల ఇంటికివెళ్లి మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేసిన నాగబాబు ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు అంటూ నచ్చజెప్పేయత్నం ఎంపీ టికెట్‍పైనే ఆశలు పెట్టుకున్న కొణతాల…

విశాఖలోని ప్రముఖ హోటల్ పై టాస్క్ఫ్ ఫోర్స్ పోలీసులు దాడులు

విశాఖ పట్నం: పేకాడుతున్న 9మంది అరెస్ట్ జూదంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రూ.2.64లక్షల నగదు స్వాధీనం

ఈనెల 19న వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ల తుది విచారణ

Trinethram News : ఆనం, కోటంరెడ్డి, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవికి స్పీకర్ నోటీసులు విచారణకు హాజరుకాకపోతే విన్న వాదనల ఆధారంగా పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటానన్న స్పీకర్ తుది విచారణకు హాజరుకావాలా? వద్దా? అనే అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్న వైసీపీ…

ఎన్నికల ఏర్పాట్లపై వేగం పెంచిన ఈసీ.. జిల్లా ఉన్నతాధికారులకు సీఈవో కీలక ఆదేశాలు

Trinethram News : ఆంధ్రప్రదేశ్‎లో సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటంతో ఎన్నికల కమిషన్ అధికారులు వేగం పెంచారు. దేశమంతా లోక్ సభ ఎన్నికలు జరుగుంతుండటంతో పాటు ఆంధ్రప్రదేశ్‎లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. 2014లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సమయం,…

పెండింగ్ లో ఉన్న ఫారంలు త్వరగా పూర్తి చేయాలి

రాష్ట్ర ప్రధాన ఎలక్ట్రోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా శ్రీకాకుళం: పెండింగ్ లో ఫారంలు త్వరగా డిస్పోజ్ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎలక్ట్రోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రోరల్ తొలగింపులు, చేర్పులు,…

సజ్జల రామకృష్ణా రెడ్డిని కలిసిన పాతపట్నం నియోజక వర్గ వైఎస్సార్సీపీ అసమ్మతి నేతలు

ఈ కలయిక పాతపట్నం నియోజక వర్గంలో హాట్ టాపిక్ గా మారింది అమరావతి : వైసిపి అధిష్టానం పిలుపు మేరకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో గౌరవ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామ కృష్ణారెడ్డిని కలిసిన పాతపట్నం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సీనియర్…

మచిలీపట్నం బ్రహ్మ పురం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంకి చిన్నారి బాలుడు మృతి

Trinethram News : అప్పుడే స్కూల్ నుండి వచ్చాడు…ఇంట్లో బ్యాగ్ పెట్టి ఆడుకుందాం అని అలా నగర పాలక సంస్థ వారు ఏర్పాటు చేసిన పార్క్ కి వెళ్ళాడు..పార్కు కి గేట్లు తాళాలు వేసే వారికి ప్రతి ది తెలుస్తోంది… గేట్…

ఫైబర్‌నెట్ కేసులో స్పీడ్ పెంచిన CID

ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏసీబీ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. A-1గా చంద్రబాబును, A-2గా వేమూరి హరికృష్ణ పేర్లను సీఐడీ నమోదు చేసింది. ఇక A-3గా కోగంటి సాంబశివరావును చేర్చింది.

You cannot copy content of this page