నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ వైరస్ కలకలం

TRINETHRAM NEWS

Trinethram News : అధికారులు అప్రమత్తమయ్యారు..మృత్యువాత పడిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించి, భోపాల్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజ్‌స్‌ ల్యాబ్‌కు పంపారు..

రాష్ట్రవ్యాప్తంగా 721 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేసి, కోళ్లలో వ్యాధి నిర్ధారణ చేస్తున్నట్లు అధికారులు వెల్లడి..

You cannot copy content of this page

Scroll to Top