ఫైబర్‌నెట్ కేసులో స్పీడ్ పెంచిన CID

TRINETHRAM NEWS

ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కేసులో సీఐడీ దూకుడు పెంచింది.

ఈ కేసులో ఏసీబీ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

A-1గా చంద్రబాబును, A-2గా వేమూరి హరికృష్ణ పేర్లను సీఐడీ నమోదు చేసింది.

ఇక A-3గా కోగంటి సాంబశివరావును చేర్చింది.

You cannot copy content of this page

Scroll to Top