WhatsApp Image 2024 10 01 at 20.36.20
A young woman commits suicide after thinking that her mother has torn old clothes
Trinethram News : హైదరాబాద్ ..మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గానగర్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
తల్లి తనకు చెప్పకుండా పాత బట్టలను చించేసిందని మనస్థాపానికి గురై శివాని కుమారి(14) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు.
మృతురాలి స్వస్థలం రాజస్థాన్.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
