Prashant Kishore : రేపు రాజకీయ పార్టీని ప్రారంభించనున్న ప్రశాంత్ కిషోర్

TRINETHRAM NEWS

Prashant Kishore will launch a political party tomorrow

Trinethram News : జన్ సురాజ్ నేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కొత్త పార్టీ పేరు, నాయకత్వం తదితర వివరాలను అక్టోబర్ 2వ తేదీన ప్రకటిస్తామని తెలిపారు. 2022 అక్టోబర్ 2న ‘జన్ సురాజ్’ పేరుతో ఆయన ప్రారంభించిన యాత్ర రెండేళ్ల పూర్తి చేసుకోనున్నసందర్భంగా పాట్నాలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Prashant Kishore will launch a political party tomorrow

1 thought on “Prashant Kishore : రేపు రాజకీయ పార్టీని ప్రారంభించనున్న ప్రశాంత్ కిషోర్”

  1. Pingback: Prashant Kishore : నేడు ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీ ప్రకటన - TRINETHRAM NEWS

Comments are closed.

You cannot copy content of this page

Scroll to Top