తెలంగాణ ఎఫెక్ట్.. సీఎం జగన్ ముందు జాగ్రత్త?

తెలంగాణ ఎఫెక్ట్.. సీఎం జగన్ ముందు జాగ్రత్త? తెలంగాణ ఎన్నికల్లో పలుచోట్ల సెట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడంతో టిఆర్ఎస్ అధికారం కోల్పోయింది. సిట్టింగ్లు మార్చిన మెజార్టీ స్థానాల్లో గెలిచింది దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ ముందు జాగ్రత్తగా పలు నియోజకవర్గాలకు కొత్త…

రైతు బంధు పై కీలక ఆదేశాలు

Trinethram News : Ts :- రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే ట్రెజరీ లో ఉన్న నిధులను విడుదల చేయాలని స్పష్టం చేశారు గతంలో మాదిరిగా రైతులకు…

20న ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌

Trinethram News : అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) చేపట్టిన యువగళం జైత్రయాత్ర విజయోత్సవ సభ.. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో జరగనుంది.. తెదేపా (TDP), జనసేన (Janasena)…

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం

Trinethram News : వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు బొల్లాపల్లి మండలం పలుకూరు తండా గ్రామ వాసి అయిన ముడావత్ రమేష్ నాయక్ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1లక్ష 80 వేల రూపాయల ఆర్థిక సాయం గల…

‘’గ్రీవెన్స్‌ డే’’లో అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర పరిష్కార చర్యలు చూపాలి

‘’గ్రీవెన్స్‌ డే’’లో అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర పరిష్కార చర్యలు చూపాలి _ జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ ‘‘గ్రీవెన్స్‌ డే’’లో అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర పరిష్కార చర్యలు చూపాలని జిల్లా…

కొట్టి చంపేశారు

Trinethram News : వికారాబాద్ జిల్లా . చిన్న రోడ్డు ప్రమాదంతో ప్రారంభమైన గొడవ ప్రాణం తీసే వరకు వెళ్ళింది. వికారాబాద్ జిల్లా కొత్తగాడి సమీపంలో నిన్న ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని చిన్న…

కశ్మీర్ ఈ రోజు మనదేశంలో ఉంది అంటే ప్రధాన కారణం

కశ్మీర్ ఈ రోజు మనదేశంలో ఉంది అంటే ప్రధాన కారణం కశ్మీర్లోనే కశ్మీర్ కోసం పోరాడి అక్కడి జైలులోనే మరణించిన స్వర్గీయ శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ .. బీజేపీ పూర్వ రూపం భారతీయ జనసంఘ్ అధ్యక్షులు శ్రీ శ్యామ్ ప్రసాద్…

నీటి పారుదల శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు

Trinethram News : హైదరాబాద్: మేడిగడ్డ బ్యారెజ్ సందర్శనకు ఏర్పాట్లు చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మేడిగడ్డలో పిల్లర్ కుంగడం చాల తీవ్రమైన అంశమన్నారు. నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన…

Jana Sena Party రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు అరెస్టు చేశారు

విశాఖలోని టైకూన్‌ కూడలి నుంచి వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడంపై జనసేన ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఈరోజు ఆందోళనకు దిగారు. Jana Sena Party రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.…

యశోద ఆస్పత్రిలో కెసిఆర్ ను పరామర్శించిన చంద్రబాబు నాయుడు

Trinethram News : హైదరాబాద్ : హైదరాబాదులోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కలకుంట్ల చంద్ర శేఖర రావును సోమవారం టి డిపి అధినేత నేత చంద్ర బాబు నాయుడు పరామర్శించారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి…

Other Story

You cannot copy content of this page