ఇది పేపరా ఛా.. చదవచ్చా..! అంటూ ఈనాడు పత్రికను సభా వేదికపై విసిరి కొట్టిన సీఎం జగన్

ఇది పేపరా ఛా.. చదవచ్చా..! అంటూ ఈనాడు పత్రికను సభా వేదికపై విసిరి కొట్టిన సీఎం జగన్… మంచి చేస్తున్న మన ప్రభుత్వంపై ఎలా బురదపోస్తున్నారో మీరే చూడండి అంటూ సీఎం వ్యాఖ్య…

47 వ డివిజన్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా చేసిన కార్పొరేటర్ రామకృష్ణ

47 వ డివిజన్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా చేసిన కార్పొరేటర్ రామకృష్ణ గౌరవనీయులు నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ P.అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు 47వ డివిజన్ 47/3 సచివాలయం పరిధిలోని జండా వీధి…

రూ.620 కోట్లతో 4,34,185 మంది విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు పంపిణి చేసిన సీఎం జగన్

తేది : 21-12-2023స్థలం :చింతపల్లి రూ.620 కోట్లతో 4,34,185 మంది విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు పంపిణి చేసిన సీఎం జగన్ మన పిల్లలు ప్రపంచంలోనే దిబెస్ట్‌గా ఉండాలనేదే నా ఆకాంక్ష: సీఎం జగన్ రూ. 17,500 ట్యాబ్ లలో, 15,500…

పేదలకు మంచి చేస్తుంటే ఎందుకీ కడుపు మంట: సీఎం జగన్‌

పేదలకు మంచి చేస్తుంటే ఎందుకీ కడుపు మంట: సీఎం జగన్‌ అల్లూరి జిల్లా: విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారని, విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారంటూ ఎల్లో మీడియాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.. ”గిట్టని వాళ్లు…

విద్యుత్‌పై జ్యుడిషియల్ విచారణకు సీఎం రేవంత్ ఆదేశం

CM Revanth: విద్యుత్‌పై జ్యుడిషియల్ విచారణకు సీఎం రేవంత్ ఆదేశం హైదరాబాద్: విద్యుత్‌పై జ్యుడిషియల్ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్ పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy…

సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌

విజయవాడ: సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌ విజయవాడ: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హాజరయ్యారు.. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌…

ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యట

ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యట ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించనున్న సీఎం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేయనున్న సీఎం వైఎస్ జగన్

ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్ ప్రాధాన్యం

ఉద్యోగుల సంక్షేమానికి సీఎం జగన్ ప్రాధాన్యం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఉద్యోగుల దీర్ఘకాలిక ఆకాంక్షను నెరవేర్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించారని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను గారు అన్నారు. జగ్గయ్యపేట పట్టణం, డిపో సెంటర్…

రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం హైదరాబాద్:డిసెంబర్ 20తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమావేశం కానున్నారు. సచివాలయంలో జరిగే ఈ భేటీకి కలెక్టర్లు అందరూ హాజరుకావాలని రెవన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి…

అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్‌ కసరత్తు

CM Jagan: అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్‌ కసరత్తు.. అమరావతి: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్‌ కసరత్తు కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులను మార్చాలని నిర్ణయించిన సీఎం జగన్‌.. ఇప్పటికే 11…

You cannot copy content of this page