Arogyashree Staff : నేటి నుంచి ఆరోగ్యశ్రీ సిబ్బంది సమ్మె

Arogyashree staff on strike from today Trinethram News : Telangana : తమ డిమాండ్లను పరిష్కరించాలని లేదంటే సమ్మెకు దిగుతామని రెండు రోజుల క్రితమే ప్రకటించిన అసోసియేషన్ ఆరోగ్యమిత్రలను డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా గుర్తించాలి. జీవో 60 ప్రకారం…

Medical Staff Protest : మదనపల్లెలో వైద్య సిబ్బంది నిరసన

Medical staff protest in Madanapalle Trinethram News : అన్నమయ్య జిల్లా మదనపల్లె కోల్ కత్తాలో వైద్య విద్యార్థిని, జూనియర్ డాక్టర్ మౌమిత పై జరిగిన గ్యాంగ్ రేప్ ఆపై హత్య చేసిన ముస్కరులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా…

Awareness Seminar : సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో సింగరేణి S & PC security సిబ్బంది కి సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహనసదస్సు

Cybercrime Police conduct awareness seminar for Singareni S & PC security personnel on cyber fraud రామగుండం పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో సింగరేణి S & PC security సిబ్బంది కి సైబర్…

Floods : భారీ వరదలు.. కూలీలను రక్షించిన NDRF సిబ్బంది

Heavy floods.. NDRF personnel rescued laborers Trinethram News : భద్రాద్రి జిల్లాలో వరదల్లో చిక్కుకున్న కూలీలను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు. ఏలూరు నుంచి వచ్చిన హెలికాప్టర్‌లో కూలీలను తరలించారు. అశ్వారావు పేట మండలం నారాయణపురం గ్రామంలో పెద్దవాగు కాలువ…

Traffic : బస్టాండ్ యొక్క చౌరస్తాలో ఏసీపీ జానీ నర్సింహులు మరియు ట్రాఫిక్ సిఐ రాజేంద్రప్రసాద్ సిబ్బంది

ACP Johnny Narsimhulu and Traffic CI Rajendra Prasad’s staff at the square of the busstand అందరూ కూడా సంపూర్ణంగా ట్రాఫిక్ ట్రాఫిక్ నియంత్రణ మరియు ట్రాఫిక్ జామ్ కాకుండా చేపట్టు చర్యల గురించి పరిశీలించడం జరిగినది.…

స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఈవీఎంలను భద్రపరిచిన ఎన్నికల సిబ్బంది

Trinethram News : హైదరాబాద్:మే 15లోక్‌సభ స్థానానికి సోమ వారం జరిగిన ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎం మెషిన్లను డీఆర్‌ కేంద్రాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌ లో సీల్‌ వేసి భద్రపరిచా మని హైదరాబాద్‌ పార్ల మెంట్‌ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి,…

నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది

Trinethram News : May 12, 2024, పోలింగ్ విధుల్లో ఉండే సిబ్బంది ఇవాళ సాయంత్రం తమకు కేటాయించిన ప్రాంతాలకు ఈవీఎంలతో వెళ్లనున్నారు. పోలింగ్‌కు 90 నిముషాల ముందు మాక్‌పోల్ నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.…

రామేశ్వరం కేఫ్ పేలుడు సూత్రధారులను కోల్కత్తాలో అరెస్ట్ చేసిన సిబ్బంది

Trinethram News : Rameshwaram Cafe : బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహా, బాంబును అమర్చిన ముసాబిర్ హుస్సేన్‌ను కోల్‌కతాలో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎన్ఐఏ…

హైదరాబద్‌ సీపీ సంచలన నిర్ణయం.. పంజగుట్ట పీఎస్ సిబ్బంది మొత్తం బదిలీ

Trinethram News : హైదరాబాద్‌ : హైదరాబద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి సంచలనం నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ లోని ఎస్‌ఐలు, కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ వరకు మొత్తం 82 మందిని సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ…

రైలు దూసుకురావడంతో ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందారు

ముంబయి: రైలు దూసుకురావడంతో ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం రాత్రి మహారాష్ట్ర లో చోటు చేసుకొంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పాల్ఘర్‌ జిల్లాలో సిగ్నల్‌ సమస్య తలెత్తడంతో వాటిని బాగుచేసేందుకు పశ్చిమ రైల్వే విభాగానికి చెందిన…

You cannot copy content of this page