World Record : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ రికార్డ్ దక్కింది

Andhra Pradesh state got the world record Trinethram News : ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ రికార్డ్…

Kavita : నేడు రాష్ట్రానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

BRS MLC’s Kavita for the state today Trinethram News : Telangana : Aug 28, 2024, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. 5 నెలలకు పైగా జైలులో…

Deputy CM Pawan : రాష్ట్రానికి సీఎం చంద్రబాబు అనుభవం అవసరం : డిప్యూటీ సీఎం పవన్

The state needs CM Chandrababu’s experience: Deputy CM Pawan Trinethram News : Andhra Pradesh : ఏపీని అభివృద్ధిని చేసేందుకు బాధ్యతతో పని చేస్తామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అద్భుతాలు సృష్టించడానికి చేతిలో మంత్రదండం లేదు…

Chief Minister’s London Tour : ముగిసిన ముఖ్యమంత్రి లండన్ టూర్‌- రాష్ట్రానికి వచ్చిన జగన్‌కు ఘన స్వాగతం

The Chief Minister’s London tour has ended – a warm welcome for Jagan who came to the state Trinethram News : ఎన్నికల అనంతరం ఫ్యామిలీతో లండన్, న్యూజిలాండ్ యాత్రకు వెళ్లిన సీఎం జగన్…

రేపు రాష్ట్రానికి తిరిగి రానున్న జగన్ మోహన్ రెడ్డి

Jagan Mohan Reddy will return to the state tomorrow Trinethram News : AP: విదేశీ పర్యటన ముగించుకుని సీఎం జగన్, భారతి దంపతులు రేపు రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ రాత్రి వారు లండన్ నుంచి తిరుగు ప్రయాణం…

ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చారిత్రాత్మక దినం: చంద్రబాబు

ఏపీలో పోలింగ్ సరళి పట్ల చంద్రబాబు సంతోషం ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన టీడీపీ అధినేత ప్రజల సంకల్పం, ఉత్సాహం స్ఫూర్తిదాయకమని వెల్లడి రాత్రి వరకు పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోందంటూ ట్వీట్

ఈ నెల 15వ తేదీన రాష్ట్రానికి వస్తున్న గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Trinethram News : TS రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి చేయవలసిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి అధికారులతో సమీక్షించారు. గౌరవ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ కూడా ఈ నెల 16వ తేదీన రాష్ట్రానికి వస్తారని సీఎస్…

కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రానికి ఆటంకం కలుగుతుంది: సీఎం రేవంత్‌రెడ్డి

ఎన్‌టీపీసీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది: సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన మోదీకి కృతజ్ఞతలు విభజన చట్టం ప్రకారం 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉంది గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది…

రాష్ట్రానికి ప్రధాని మోదీ

Trinethram News : ప్రధాని మోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. నేడు ఆయన ఆదిలాబాద్ లో రూ.56,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సంగారెడ్డిలో రూ.6,800 కోట్ల విలువైన…

రాష్ట్రానికి ఐఐహెచ్ టీ మంజూరు

రాష్ట్ర ప్రభుత్వ విజయం అంటున్న విశ్లేషకులు.. తెలంగాణకు ఐఐహెచ్టీ మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రానికి IIHT మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి పీయూష్ గోయాల్ ను కోరారు. వారి విజ్జప్తిని పరిగణలోనికి…

You cannot copy content of this page