Suicide : యువకుల వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య?

A young woman committed suicide because she could not stop the harassment of the youth? నల్లగొండ జిల్లా :జులై 11 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన కొత్త…

Bejawada Police : యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన బెజవాడ పోలీసులు

Bejawada police solved the case of missing young woman యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన బెజవాడ పోలీసులు..దాదాపు 9 నెలల తరువాత లభ్యమైన యువతి ఆచుకీ.. తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల పవన్ కళ్యాణ్ కి పిర్యాదు…

Cable Bridge : కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం

A young woman attempted suicide by jumping from the cable bridge Trinethram News : Jun 17, 2024, హైదరాబాద్‌లోని దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు…

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి

Young Telangana woman dies in US road accident Trinethram News : హైదరాబాద్:మే :27అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి జిల్లా కు చెందిన యువతి ఈరోజు మృతిచెందింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యాదాద్రి జిల్లా…

12 రోజుల్లో పెళ్లి పెట్టుకొని యువతి ఆత్మహత్య

ఆలస్యంగా వెలుగులోకి ఘటన…. గచ్చిబౌలి కొత్తగూడలోని హాస్టల్లో ఉంటున్న విద్యా శ్రీ(23)…. రాజన్న సిలిసిల్ల జిల్లా కు చెందిన విద్యా శ్రీ గచ్చిబౌలిలోని ఓ IT కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది…. ఈ నెల మార్చి 17న యువతికి వివాహం…

జర్మనీ యువతి గానానికి ప్రధాని మోదీ ఫిదా అయ్యారు

తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధానిని పల్లడంలో జర్మనీ గాయని కసాండ్రా మే స్పిట్‌మన్‌, ఆమె తల్లి కలిశారు. ఈ సందర్భంగా కసాండ్రా ‘అచ్యుతమ్‌ కేశవమ్’ భక్తి గీతాన్ని ఆలపించగా.. మోదీ తన చేతులతో దరువేస్తూ పాటను ఆస్వాదించారు. తర్వాత ఆమెను అభినందిస్తూ ట్వీట్…

ప్రేమను తిరస్కరించిన అధ్యాపకుడు.. కక్షగట్టి పరువు తీసేందుకు యత్నించి కటకటాలపాలైన యువతి

హైదరాబాద్ అశోక్‌నగర్‌లో గ్రూప్-1కు శిక్షణ పొందుతున్న అనంతపురం జిల్లా యువతి ఇనిస్టిట్యూట్ అధ్యాపకుడిపై మనసు పారేసుకున్న యువతి విషయం చెబితే తనకు వివాహమై భార్యాపిల్లలు ఉన్నారని మందలించిన అధ్యాపకుడు చదువుపై దృష్టి సారించాలని చెప్పడంతో కక్షగట్టి మార్ఫింగ్ ఫొటోలతో వేధింపులు తన…

గ్రూప్‌-4 లో మార్కులు తక్కువ వచ్చాయని యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-4 పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చిక్కడపల్లి పీఎస్‌ పరిధిలోని జవహర్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లో ఉంటున్న శిరీష (24) ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనాస్థలిని పోలీసులు…

ప్రేమికుల దినోత్సవం ముందు రోజున యువతి దారుణ హత్య

Trinethram News : గుంటూరు జిల్లా ఫిబ్రవరి 13: ప్రేమికుల దినోత్స‌వం వేళ మృత్యతాండ‌వం చేసింది గుంటూరు జిల్లాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఇప్పుడు యావ‌త్ ఏపీ తెలంగాణ‌లో సంచ‌ల‌నంగా మారింది ప్రైవేటు వ‌ర్సిటీలో చ‌దువుతున్న స్టూడెంట్స్ ఇద్ద‌రూ ఒకే అమ్మాయిని…

పెళ్లికి నిరాక‌రించింద‌ని యువతి దారుణ హత్య

Trinethram News : నిర్మల్ జిల్లా : ఫిబ్రవరి 08నిర్మల్ జిల్లాలో దారుణం ఈరోజు జరిగింది. ఖానాపూర్ పరిధిలోని శివాజీనగర్‌లో నడిరోడ్డుపై ఓ ప్రేమికుడు బరి తెగించాడు. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని గొడ్డలితో నరికిచంపాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర…

You cannot copy content of this page